ఎండాకాలం సమీపించింది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
వేసవి తాపం నుంచి వాహనదారులను రక్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ ) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో హిమాయత్ నగర్లోని లిబర్టీ రోడ్డులో గ్రీన్ మెష్ ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రధాన జంక్షన్లలో, ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద ఎక్కువసేపు నిలిచిపో�
తాజాగా జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ పర్యటించారు. ఇది ఎన్నికల ప్రచారం కోసం కాదు. మద్యం దుకాణాలను ఆకస్మికంగా సందర్శించి రాష్ట్రంలో మద్యం స్టాక్ గురించి తెలుసుకోవడానికి అధ్యక్షుడు ఏం చేశారో చూడండి. Also Read: RR vs DC: ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలని ల�
సమ్మర్ లో మనుషులకు మాత్రమే ఎలెక్ట్రానిక్ వస్తువులకు వేడి పెరుగుతుంది.. ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే స్మార్ట్ ఫోన్లు.. బయట వేడి, శరీరం వేడి రెండు కలిసి ఫోన్ ను వేడెక్కేలా చేస్తాయి.. అప్పుడు అలానే వాడితే ఫోన్ పాడవచ్చు.. కొన్ని సార్లు బ్యాటరీ లీకేజీ జరిగే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా వేసవిలో
ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. �
మైగ్రేన్ వంటి పరిస్థితులు మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. తరచుగా, వేడి యొక్క తీవ్రత పెరుగుతుంది, వ్యాధి పరిస్థితులు కూడా కొనసాగుతాయి. ఎండలో కొద్దిసేపు ఉండడం వల్ల రోగాలు వస్తాయని చెప్పడంలో తప్పులేదు. పెరుగుతున్న వేడి కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక చెమట తరచుగా మీ ఆరో�
తెలంగాణలో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి సెగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
Summer: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడితీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల �