Sardar Vallabh Bhai Patel: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. నేడు ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేవడియాలో ఉన్న ఆయన విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
RRR గ్రాండ్ రిలీజ్కు ముందు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం దేశవ్యాప్తంగా దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ రోజు బృందం ‘ఆర్ఆర్ఆర్’ని ప్రచారం చేయడానికి ఇప్పటికే బరోడాలో అడుగు పెట్టింది. అక్కడి ప్రత్యేకమైన ‘స్టాచ్యూ అఫ్ యూనిటీ’ దగ్గర చిత్ర బృందం జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది. Read Also : Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు ఇక అక్కడి రోడ్లపై ‘ఆర్ఆర్ఆర్’ స్టిక్కర్స్ అంటించిన కార్లు కన్పించడం, బరోడాలో ‘ఆర్ఆర్ఆర్’…
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గుజరాత్లోని నర్మదా వ్యాలీలో ఉన్న ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అంతేకాకుండా హైదరాబాద్ ఐమాక్స్ సమీపంలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధ్యయనం చేశారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ, లేజర్ షో తదితర సౌకర్యాలను మంత్రి తనతోపాటు వచ్చిన సీనియర్ అధికారులతో కలిసి…