Mass Jathara : అక్టోబర్ 31న రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కింద బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలే ఎవర్ గ్రీన్ మూవీ. తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా. అందులోనూ రెండు పార్టులు…
‘బాహుబలి’, ‘బాహుబలి 2’ వంటి సంచలన చిత్రాలతో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (జక్కన్న) దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ అపారమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా సిరీస్లో మూడో భాగం వచ్చే అవకాశం ఉందంటూ గతంలో ప్రచారం జరిగినా, రాజమౌళి దాన్ని ఎప్పుడూ ఖండించకపోవడం అభిమానుల్లో ఆశను సజీవంగా ఉంచింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్-ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్, ఇతర నటీనటులు కూడా వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు.…
Baahubali The Epic : బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ రీ రిలీజ్ సినిమాకు భారీ క్రేజ్ వస్తోంది. రెరండు పార్టులను కలపడంతో పాటు కొన్ని కొత్త సీన్లను కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మూవీని ప్రమోట్ చేయడానికి రాజమౌళి, ప్రభాస్, రానా రెడీ అయిపోయారు. ఈ ముగ్గురూ కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేశారు. బాహుబలి సమయంలోని చాలా విషయాలను పంచుకున్నారు. తాజాగా…
Priyanka Chopra : సినిమా ఇండస్ట్రీలో బాడీ షేవింగ్ అనేది ఎంత కామన్ అయిపోయిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వాళ్లు కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్ ఎదుర్కొన్న వాళ్లే. కొందరు తమకు ఎదురైనా అవమానాలను బయటపెడుతుంటారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకు ఎదురైన ఇలాంటి అవమానాలను బయటపెట్టింది. మనకు తెలిసిందే కదా ప్రియాంక చోప్రా ఒకప్పుడు మోడల్ గా చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చింది. అయితే బాలీవుడ్…
Baahubali The Epic : ఇంకో ఐదు రోజుల్లో సంచలన సినిమా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతోంది. రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా వచ్చే సినిమాకు ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో.. ఈ రీ రిలీజ్ కు కూడా అంతే క్రేజ్ ఏర్పడుతోంది. అందుకే ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాకు కెమెరామెన్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా నుండి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చేసారు. ఆ టైమ్ లోనే ఈ సినిమాకు సంబందించి కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అయ్యాయి. Also Read…
Baahubali Epic : బాహుబలి.. అదో అద్భుత ప్రపంచం. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా దాని ఇంపాక్ట్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏదో ఒక చోట బాహుబలి పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి బాహుబలి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి చెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ లోనూ దుమ్ములేపుతోంది. టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్ లైఫ్ టైమ్…
SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ చెరిగిపోవాల్సిందే. ఒక్కో సినిమా వేల కోట్ల బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అయితే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు. ఆయన వర్జినల్ పేరు అనుకుంటారు చాలా మంది దీన్ని. కానీ ఈ బిరుదును రాజమౌళికి ఓ నటుడు ఇచ్చాడు. అతను ఎవరో కాదు రాజీవ్ కనకాల. వీరిద్దరూ శాంతి నివాసం సీరియల్ తోనే…
SS Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. విదేశాల్లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నేడు రాజమౌళి 52వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమౌళి లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మొదటి సినిమా చేసింది ఎన్టీఆర్ తోనే. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా చేయడం కోసం ఎన్టీఆర్…
SS Rajamouli : జక్కన్న కెరీర్ లో ఇప్పటి వరకు ప్లాప్ అనే విషయమే లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. ఒకదాన్ని మించి మరొకటి ఆడుతుంటాయి. ఆయన రికార్డులను తిరగరాయాలంటే మళ్లీ ఆయనతోనే సాధ్యం. అలాంటి రాజమౌళి తీసిన భారీ బడ్జెట్ మూవీ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నిజమేనండి బాబు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను తీసిన తొలి పాన్ ఇండియా ఫిల్మ్ బాహుబలి…