Nagula Panchami: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం సందడి మొదలైంది. శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. నేడు శ్రావణమాసం తొలి శుక్రవారం, నాగుల పంచమి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
శ్రావణ మాసం అన్నింటిలో కెల్లా ఎంతో పవిత్రమైన మాసం. ఈ నెలలో ప్రతి రోజు పవిత్రమైనదే. ప్రతి వారం మంచిదే. ప్రతి తిథి ప్రముఖమైనదే. ఈనెలలో చాలా వ్రతాలు ఉంటాయి. వాటిలో వరలక్ష్మి వత్రం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం ఇలా చాలా వ్రతాలు వస్తాయి. ఇలా ఈ న
భారత సనాతన సంప్రదాయం ప్రకారం జంతువులను పూజించడం ఆచారం. దీనికి గల కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. అంతేకాదు మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు. అయితే.. వేదాల్లో నాగ పూజ