Birsa Munda Jayanti: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన గిరిజన సమాజానికి ఓ ప్రత్యేక కానుకను అందించనున్నారు. దీని కింద మధ్యప్రదేశ్లో ఉన్న రెండు ‘గిరిజన స్వాతంత్య్ర సమర’ మ్యూజియంలను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభిస్తారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అద్భుతమైన చరిత్ర కలిగిన బిర్సా ముండా జయంతి ప్రతి సంవత్సరం నవంబర్ 15 న జరుపుకుంటారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా, జబల్పూర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంలను…
సీఎస్కేకు సూపర్ ఫ్యాన్ అయిన ఎస్.రాందాస్ (103) అనే వృద్ధుడికి మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జెర్సీపై తన సంతకం, ప్రత్యేక సందేశం రాసి రాందాస్ కొడుకు అందిచారు. ధోనీ పంపిన జెర్సీని చూసి తాత హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ చెన్నై జట్టుపై రాందాస్ తన అభిమానాన్ని సీఎస్కే తమ ట్విట్టర్ అకౌంట్ లో పంచుకుంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్గా నయనతార పేరు పొందింది.వరుస సినిమాలతో నయన్ ప్రస్తుతం బిజీ గా వుంది. అలాగే సమంత కూడా స్టార్ హీరోయిన్గా అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అంతేకాకుండా నార్త్ సినీ ఇండస్ట్రీలో కూడా బాగానే రాణిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత బాగా క్రేజ్ తెచ్చుకుంటే.. జవాన్ మూవీతో ఆరంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన భార్య ఉపాసన జూన్ 20 వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు మెగా కుటుంబంలో కి ఆహ్వానం పలికారు.ప్రస్తుతం తమ బేబీ తో ఈ లవ్లీ కపుల్ ఫుల్ ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. బేబీ పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ రాంచరణ్…
Today Business Headlines 07-04-23: ‘సచిన్’కి తనిష్క్ కానుక: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో వజ్రాభరణాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా గ్రూపునకు చెందిన తనిష్క్ జ్యూలరీ కంపెనీ.. ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 24వ తేదీన సచిన్ 50వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో వీటిని తయారుచేయించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.
మన సినిమా సెలబ్రిటీలకు విదేశాల్లో పురస్కారాలు, గౌరవాలు దక్కటం ఇప్పుడు కొత్తేం కాదు. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మన వారికి చాలా మందికి అత్యున్నత అవార్డులు దక్కాయి. అదే విధంగా, మైనపు బొమ్మల ప్రదర్శనశాలల్లోనూ ఇండియన్ సినీ సెలబ్స్ వ్యాక్స్ స్టాచ్యూస్ ప్రపంచాన్ని పలుకరిస్తూ ఉంటాయి. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ కి కూడా యూఏఈ ప్రభుత్వం నుంచీ ప్రత్యేక గౌరవం దక్కింది. అయితే, ఇది ఏ అవార్డో, మైనపు బొమ్మ ఆవిష్కరణో కాదు….యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్…