కాజీపేట-బల్హర్షా విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే (SCR) హసన్పర్తి రోడ్-ఉప్పల్ మధ్య 12.7 కి.మీ మేర విద్యుదీకరణతో పాటు మూడవ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించింది. కాజీపేట – బల్హర్షా మధ్య ఉన్న సెక్షన్ దేశంలోని దక్షిణ ప్రాంతంతో ఉత్తర ప్రాంతాలను కలిపే గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్న ఒక ముఖ్యమైన రైలు లింక్. దీంతో ఈ ప్రాజెక్టు కింద గతంలో పూర్తయిన రాఘవాపురం-మందమర్రి సెక్షన్తో కలిపి ప్రస్తుతం మొత్తం 131.7 కి.మీ.…
South Central Railway: మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. పది రోజుల ముందే సంక్రాంతి హడావుడి మొదలైంది. పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. సంక్రాంతిని పురస్కరించుకుని స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ శుభవార్త…
పండుగ సమయంలో.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.. సంక్రాంతి పండుగ దృష్ట్యా.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు..
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనంలో జాప్యం జరుగుతోంది.
తుఫాన్ తీవ్రత దృష్ట్యా ముందుగానే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 300 రైళ్లను రద్దు చేసింది.. ఇదే సమయంలో.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు.
10 special trains Between AP and Telangana: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 10 ప్రత్యేక రైళ్లను డిసెంబర్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు డిసెంబర్ 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్ (07481) రైలు డిసెంబర్ 3-31 వరకు ప్రతి ఆదివారం, హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి…
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
దీపావళి/ఛత్ పూజా సీజన్లో, రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ప్రయాణీకుల అదనపు రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే సాధారణ, రోజువారీ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు ప్రయాణీకుల ప్రయోజనం కోసం జోన్లోనే కాకుండా జోన్ వెలుపలి గమ్యస్థానాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి.