టీం ఇండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారి ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయబడలేదు. దాంతో బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీసీసీఐ విహారిని భారత ఏ జట్టులో చేర్చింది. అక్కడ సౌత్ ఆఫ్రికా ఏ జట్టుపై ఆడిన విహారి మంచి ప్రదర్శన చేసాడు. దాంతో ఈ నెలలో టెస్ట్ సిటీస్ కోసం అక్కడికి వెళ్లనున్న భారత జట్టులో విహారిని కూడా ఉంచింది బీసీసీఐ. అయితే జట్టుకులో ఉన్న…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ నుండి కెప్టెన్ గా తప్పుకున్నాడు. దాంతో తాజాగా బీసీసీఐ… వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ లు ఉండటం సరికాదని వన్డే కెప్టెన్సీ నుండి కూడా విరాట్ కోహ్లీని తప్పిస్తూ.. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించింది. ఈ విషయాన్ని ఈ నెల చివర్లో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వెల్లడించింది. అయితే ఈ టెస్ట్…
ఈ నెల చివర్లో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీం ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో సౌత్ ఆఫ్రికా తో తలపడే టెస్ట్ జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవరించనుండగా… వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది జట్టు. ఇన్ని రోజులు ఈ బాధ్యతలు నిర్వహించిన అజింక్య రహానే జట్టులో…
భారత టెస్ట్ జట్టు ఆటగాడు హనుమ విహారి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన తర్వాత మళ్ళీ ఆ తరహా ప్రదర్శన చేయలేకపోయాడు. దాంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. అలాగే ఈమధ్య ఇండియాలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోకి కనీసం అతడిని ఎంపిక కూడా చేయకుండా… దక్షిణాఫ్రికా వెళ్తున్న భారత ఏ జట్టులో చేర్చారు. కివీస్ తో సిరీస్ తర్వాత భారత జట్టు అక్కడికి వెళ్లనున్న కారణంగా…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. రెండువారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. డిసెంబర్ తొలివారంలో రోజువారీ కేసుల సంఖ్య 16వేలకు చేరింది. దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం గణాంకాల ప్రకారం ఆ దేశంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 86 వేలు దాటింది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రెండు వారాల కిందట కోవిడ్ పాజిటివిటీ…
సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నెలల్లో ఆ దేశానికి వెళాల్సిన టీం ఇండియా వెళ్తుందా.. లేదా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ పర్యటన జరుగుతుంది అని ప్రకటించిన బీసీసీఐ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 న ప్రారంభం కానుండగా… చివరి వన్డే మ్యాచ్ జనవరి 23న ముగుస్తుంది. అలాగే ఈ పర్యటనలో టీ20 సిరీస్…
తమ దేశంలో టీమిండియా పర్యటనకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్ను దక్షిణాఫ్రికా బోర్డు సవరించింది. దీంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. Read Also: పెళ్లి మండపంలోకి దూరి పెళ్లికూతురి…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదు. ఎప్పటి వరకు బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మొదట సౌతాఫ్రికాలో బయటపడింది. ఆ ఈ వేరియంట్ను గుర్తించిన వెంటనే సౌతాఫ్రికా అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం సౌతాఫ్రికా వెంటనే అలర్ట్ చేయడాన్ని ప్రశంసించింది. అయితే, మూడు రోజుల వ్యవధిలోనే 30 దేశాలకు కరోనా వ్యాపించడంతో దీని ప్రభావం ఎంతగా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. Read: రికార్డ్:…
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ముంబై లో జరగనున్న రెండో టెస్ట్ కోసం జట్టులో చేరాడు. అయితే ఈ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన కోహ్లీ… ఈ టెస్ట్ తర్వాత భారత జట్టు వెళాల్సిన సౌత్ ఆఫ్రికా పర్యటన గురించి స్పందించాడు. ఈ పర్యటన విషయంలో మా జట్టు మొత్తం నిరంతరం బీసీసీఐ తో టచ్ లోనే ఉన్నామని చెప్పాడు. త్వరలో ఏం…
సౌతాఫ్రికా లో బయటపడ్డ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. సౌతాఫ్రికా లో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 28 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ గుర్తించిన తర్వాత కూడా… సౌతాఫ్రికా నుంచి.. విమానాలు నడిచాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడిలో భాగంగా పలు దేశాలు సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.. మరికొన్ని దేశాలు కోవిడ్ కట్టడి చర్యలను ముమ్మరం చేశాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ…