Home
Sophie Ecclestone
Sophie Ecclestone News
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
Womens T20 World Cup 2026: ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మహిళల T20 వరల్డ్ కప్ 2026 కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులూ, యువ ప్రతిభల సమ్మేళనంగా ఉన్న ఈ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ నాట్ సైవర్-బ్రంట్ (Nat Sciver-Brunt) కెప్టెన్గా నియమితులయ్యారు. గ్రూప్-Bలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు తన తొలి మ్యాచ్ను శ్రీలంకతో జూన్ 12న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆడనుంది. ముంబై ఇండియన్స్ తరఫున WPLలో ఆడుతున్న సైవర్-బ్రంట్… -
ICC Women’s ODI Rankings 2026: ఐసీసీ ర్యాంకింగ్స్.. టాప్ స్పాట్కు దూసుకెళ్లిన స్మృతి మందాన
ICC Women’s ODI Rankings 2026: ఐసీసీ విడుదల చేసిన తాజా మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్వుమన్గా నిలిచింది. 790 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా కెప్టెన్ Laura Wolvaardtతో సమానంగా ఉన్నప్పటికీ, ఇటీవలి ప్రదర్శన ఆధారంగా మందాన అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఆమె చేసిన 58, 31 పరుగులు ఈ ర్యాంక్ సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక, మార్చి-ఏప్రిల్లో న్యూజిలాండ్తో… -
WPL 2025: WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్.. ఉత్కంఠపోరులో UP వారియర్స్ విజయం
WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2025లో సోమవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), UP వారియర్స్ (UPW) మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్, ఫలితం సూపర్ ఓవర్లో వచ్చింది. ఈ మ్యాచ్ తో WPL చరిత్రలో తొలిసారిగా సూపర్ ఓవర్ జరిగింది. చివరికి సూపర్ ఓవర్ లో దీప్తి శర్మ నేతృత్వంలోని UP వారియర్స్ విజయం సాధించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సిబి జట్టు మొదట 180/6 స్కోరు చేసింది.… -
T20 World Cup 2024: ప్రపంచకప్లో ఇంగ్లండ్కు రెండో విజయం.. మరొక్క గెలుపే!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న ఇంగ్లీష్ జట్టు తన మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్ మహిళలను ఓడించగా.. రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. సోమవారం షార్జాలో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఇంగ్లండ్ చిత్తుచేసింది. గ్రూప్ దశలో మరో విజయం సాధిస్తే.. ఇంగ్లండ్ సెమీస్కు చేరుకుంటుంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన ఎకిల్స్టోన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి… -
WPL Auction 2023: ఎవరు ఎంత ధర పలికారు..? ఎవరు దక్కించుకున్నారు..?
WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్-2023 వేలం ముంబైలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అదృష్టం వరించింది. ఆమెను 3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా మంధాన నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డనర్ను 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం…
తాజావార్తలు
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..