ప్రస్తుత కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ తక్కువ ధరకు లభించడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతోంది. అయితే ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా అనేక కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన పోస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఓ ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తి ఏకంగా టీమిండియా దిగ్గజ ఆటగాడైనా మహేంద్ర సింగ్ ధోనీని వాడుకున్నాడు. ఇక అసలుకి ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. Also…
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు తెలుగులో సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో బాలివుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తాజాగా ట్రెడిషినల్ లుక్ లో ఆకట్టుకుంది.. బ్లాక్ డ్రెస్సులో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. సినిమాలతో సమానంగా రెమ్యూనరేషన్ ను అందుకుంటాడు.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు మహేష్.. అన్నిటికన్నా కూడా మహేష్ బాబు సంతూర్ యాడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా మరో యాడ్ లో కనిపించారు.. ఆ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు…
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో మునిగితేలుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఈ విషయం జరిగిన నిమిషాలలో ఆ విషయం కాస్త ప్రపంచం నలుమూలల ఇట్టే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తరచు చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కొన్ని ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలో వైరల్ గా మారుతున్నాయి. మరి కొందరైతే ఫుడ్ బ్లాగర్స్ అంటూ రకరకాల ఆహార పదార్థాలను చూపిస్తుంటారు. ఇకపోతే తాజాగా ఇలాంటి వీడియో…
తెలుగు బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ను జరుపుకుంటుంది.. గత సీజన్ జనాలను బాగా అలరించింది.. ఏడోవ సీజన్ లో సీరియల్ యాక్టర్ కీర్తి కేశవ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.. చాలా పొలైట్గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్ సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా మనాలిలో…
ప్రతి మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకు ఎవరితో నైనా మాట్లాడడం, లేకపోతే ఏ పనిలోనైనా నిమగ్నమై ఉండడం ఎలా ఉన్న చావు నుండి మనం తప్పించుకోలేం. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో అనేకంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఓ స్మశాన వాటిక గోడకూలి నలుగురు దుర్మరణం చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read:…
ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టినరోజు వేడుకలను చాలామంది ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇంట్లో వారి పుట్టినరోజు వేడుకలను చాలా స్పెషల్ గా జరుపుకుంటారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి ఇష్టపడతారు. ఇకపోతే తాజాగా ఓ బుడ్డోడు తన తల్లి పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. అందుకు గాను ఏకంగా విమాన సిబ్బంది సాయం కోరాడు ఆ బుడ్డోడు. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..…
తాజాగా లండన్ నగరంలో బ్రిటన్ ఆర్మీకి చెందిన ఓ రెండు గుర్రాలు తప్పించుకొని నగరంలోని సెంట్రల్ లండన్ రోడ్లమీద పరిగెడుతూ కనిపించాయి. రోడ్లపై ఉన్న వ్యక్తులు వాటిని వింతగా చూస్తూ నిలబడిపోయారు. కాస్త రద్దీగా ఉన్న సమయంలో గుర్రాలు మిలటరీ దళాల నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రెండు గుర్రాలు రోడ్లపై వేగంగా వెళుతున్న సమయంలో వాహనాలను మించి వేగంగా…
ప్రజల రక్షణ మాత్రమే కాదు తమలోని స్పెషల్ టాలెంట్ ను కూడా పోలీసులు బయట ప్రదర్శిస్తున్నారు.. ఇటీవల ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అందులోనూ ట్రాఫిక్ పోలీసులు డ్యాన్స్ తో అలరించిన వీడియోలను మనం చూస్తున్నాం.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఓ ఆఫీసర్ డ్యాన్స్ ఇరగదీసాడు.. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది… ఆ వీడియోలో ఒక పోలీసు అధికారిప్రైవేట్ ఈవెంట్ లో భాగంగా అదిరిపోయే…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె హిట్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచిది విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. స్టార్ హీరోల సరసన నటించి నటిగా ఫెమస్ అయ్యింది… సామ్ ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. ఇక సోషల్ మీడియాలో సమంత ఎంత యాక్టివ్…