సూపర్ స్టార్ మహేష్, నమ్రతల గారాల పట్టి సితార ఎంత అద్భుతంగా డాన్స్ వేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ తన రక్తంలోనే ఉందని చిన్నప్పటి నుంచి నిరూపించుకుంది. సితార అంచనాలను మించి డ్యాన్సర్గా మారింది. తనకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఆ విషయం పదే పదే రుజువైంది. Also Read: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..? తాజాగా హాలీవుడ్లోని ఓ పాటకు…
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం…
భారతదేశంలో అనేకమంది అదృష్టం కలిసి రాకుండా ఉండటం వల్ల వారు ఉన్న చోటనే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. సరైన ఆర్థిక స్తోమత, అలాగే చదువు ఉంటే మాత్రం భారతదేశం ఎన్నో సంపన్న దేశాలను మించి ఉండేది. మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన కచ్చితంగా చిన్న చిన్న విధి వ్యాపారాలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన ఉండే తినుబండారాలు, బట్టల దుకాణాలు ఇలా అనేక రకాలైన చిరు వ్యాపారాలు కనబడతాయి. నిజానికి ఒకసారి…
Accident : ఇటీవల కాలంలో సోషల్ మీడియా పిచ్చి జనాలకు బాగా పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాలో రీల్స్ చేసి ఫేమస్ కావాలని పాకులాడుతున్నారు. ఈ క్రమంలోనే రీల్స్ పిచ్చితో తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వ్యక్తులు వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
పంజాబ్లోని జాతీయ రహదారి NH-1పై తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వెంబడించారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భయంతో వాహనం నడుపుతూ జరిగిన ఘటనను చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ నెట్వర్క్ లలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ట్విటర్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: Char Dham…
సోషల్ నెట్వర్క్లు అభివృద్ధి చెందినప్పటి నుండి, వివిధ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వంట వీడియోల గురించి మాట్లాడాల్సిన పని లేదు. చాలామంది కొత్తగా ప్రయత్నించి సోషల్ నెట్వర్క్లలో పేరు పొందాలనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తున్నారు. అదే కోవలో మరో వంటకం ఇప్పుడు వైరల్ గా మారింది. Also Read: KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్కతా.. ఇక అందుకు సంబంధించిన వీడియో గురించి చూస్తే..…
కొన్ని ఫిట్నెస్ సవాళ్లు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు, ‘ష్రిమ్ప్ స్క్వాట్’ ఛాలెంజ్ వీడియోలు ఆన్లైన్లో ప్రజాదరణ పొందుతున్నాయి. వ్యాయామం సులభం కానప్పటికీ, చాలా మంది తమ సమతుల్యత తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రత్యేక వ్యాయామానికి ఒక వ్యక్తి వేరే రకమైన వన్ లెగ్ స్క్వాట్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఒక అడుగు పైభాగాన్ని మీ వెనుక పట్టుకుని, మరొక పాదంతో క్రిందికి కూర్చోవడం ఉంటుంది. ఈ వ్యాయామం చలనశీలత, స్థిరత్వం, సమతుల్యతను పెంచే అనేక ముఖ్యమైన…
ఇటీవల కాలంలో ఎవరు ఊహించని రీతిలో ఏ ప్రాంతమైనా.., నదిలా ఉన్నా.. చేపలు పట్టే ఘటనలు చోటుచేసుకున్నాయి. వలలలో చేపలకు బదులుగా, వింత జీవులు, కొన్నిసార్లు పాములు, కొండచిలువలు లేదా అరుదైన పెద్ద చేపలు పడుతుండడం గమనిస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ఓ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి సమీపంలోని నదిలో చేపలు పట్టడానికి వెళ్లగా.. అక్కడ అనుకోని సంఘటన జరిగింది.…
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యా్చ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ ధోనీ అభిమాని ఒకరు.. స్టేడియంలోకి దూసుకువచ్చిన అతనికి పాదాభివందనం చేశాడు. అయితే, సీఎస్కే ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.