నాగ చైతన్య, సమంత విడిపోయి తొమ్మిది నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక.. సందర్భంలో వీరి విడాకులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అసలు తప్పెవరిది.. ఎందుకు విడిపోయారు.. అనే విషయాల్లో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇదే కాదు.. ఈ ఇద్దరు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని కూడా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది.. ముఖ్యంగా చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడని.. నాగ్ కూడా అదే పనిలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఇక…
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ టిఆర్ఎస్లో వర్గపోరు 2018 నుంచి అనేక మలుపులు తిరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారారావు ఓడిపోగా.. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్రెడ్డి గెలిచారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్తో ఎమ్మెల్యే బీరం కాంగ్రెస్కు హ్యాండిచ్చి.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటినుంచి కొల్లాపూర్లో టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా చీలి, వర్గపోరు రకరకాలుగా బుసలు కొడుతోంది. ఈ సమస్యపై మొదట్లోనే పార్టీ పెద్దలు దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి…
గత కొన్ని రోజులుగా నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. నిజానికి నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్, పీఆర్ టీమ్ నేతృత్వంలో ఒకరిపై ఒకరు బురద చల్లడం మొదలెట్టారని తెలుస్తోంది. అయితే… సమంతపై ఎదురు దాడి చేస్తున్న చైతన్య అభిమానులను అడ్డుకోవడం కోసం అన్నట్టుగా ఆమె అభిమానులు ఇటీవల ఎదురుదాడి మొదలెట్టారు. నాగచైతన్య, శోభిత దూళిపాళతో డేటింగ్ చేస్తున్న…
భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. వర్షం కారణంగా రద్దయిన ఈ పోరులో గైక్వాడ్.. మైదాన సిబ్బంది ఒకరితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. వర్షం పడే సమయంలో డగౌట్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్తో సెల్ఫీ కోసం గ్రౌండ్స్మ్యాన్ ప్రయత్నించాడు. కానీ.. గ్రౌండ్స్మ్యాన్ తనకి క్లోజ్గా…
నాలుగేళ్ళ క్రితం ‘థడక్’ మూవీతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ చిత్రాలలో నటించింది. ఈ రెండు సినిమాలు నటిగా ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అలానే ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సీరిస్ లోనూ ఓ ఎపిసోడ్ లో నటించింది. మంచి కథలు ఎక్కడ ఉన్నా వాటిని చేజిక్కించుకోవాలని జాన్వీ కపూర్ తాపత్రయ పడుతోంది. అందులో భాగంగానే ఓ తమిళ…
జీవితం అన్న తర్వాత కడుపు నిండాలంటే ఉద్యోగం చేయాల్సిందే. అయితే ఉద్యోగం చేసేవాళ్లు ఆఫీసుకు ఒక్కోసారి లేటుగా వెళ్తుంటారు. లేటుగా ఎందుకొచ్చావని కారణం అడిగితే సవాలక్ష చెప్తారు. ట్రాఫిక్ ఉందని.. బస్సు దొరకలేదని.. బండి చెడిపోయిందని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. పైగా ఆఫీసు అన్నాక ఓ నిమిషం అటూ ఇటు అవుతుందని బాస్లతో వాదిస్తారు. ఇదిలా ఉంచితే.. తాజాగా ఓ ఆఫీస్కు చెందిన సర్క్యులర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ…
కొన్ని సార్లు మంచి చేసే ఉద్దేశంతో ఏదైనా చేసినా.. అది కొందరికి నచ్చక పోవచ్చు.. అది నేరం కూడా కావొచ్చు.. మరోవైపు, మనం చేసే పని ఇరుగు పొరుగువారికి నచ్చకపోయినా చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు.. అందుకు ఉదాహరణే అమెరికాకు చెందిన ఓ 70 ఏళ్లు దాటిన వ్యక్తికి ఎదురైన అనుభవం.. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటంటే.. తన ఇంటి దగ్గర పక్షుల ఆహారం పెట్టడమే.. అదే అతడిని జైలుకు వెళ్లేలా చేసింది.. ఈ వ్యవహారం…
మలయాళీ భామ సాయి పల్లవి టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ఉంటే తప్పకుండా దర్శకనిర్మాతలు సాయిపల్లవినే అప్రోచ్ అవుతుంటారు. దక్షిణాదిన సినిమాలలో స్కిన్ షో చేయకుండా సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక తార సాయిపల్లవే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆమెకు వచ్చిన స్టార్డమ్ అంతా ఆమె పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కారణంగానే వచ్చిందన్నమాట. ఇక సాయి పల్లవి స్కిన్ షోకి దూరంగా ఉండటానికి కారణం…
మనలో చాలామందికి వాట్సప్లో ఎవరైనా మెస్సేజ్ చేసి డిలీట్ చేసేన తరువాత అరెరే.. ఆ మెస్సేజ్ చదువుతే బాగుండు.. ఒక్కసారి అదేంటో చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే ఒకసారి డిలీట్ అయిన తరువాత ఆ మెస్సేజిలను చదివే పరిస్థితి ఉండదు. కానీ ఓ ట్రిక్ సహాయంతో..ఆ డిలీటెడ్ మెస్సేజిలను కూడా చదవవచ్చు.. సోషల్ మీడియా వేదికల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సప్. ఇదొక మెస్సేజింగ్ యాప్. ఎప్పటికప్పుుడు యూజర్లను ఆకర్షించేందుకు వాట్సప్ సరికొత్త ఫీచర్లు…