Airtel: కస్టమర్లకు ఎయిర్ టెల్ షాక్ ఇచ్చింది. రూ. 509 రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రీఛార్జ్ పై 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్ప్ తో పాటు 900 ఎస్ఎంఎస్ లు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉండనున్నాయి. అ
Cyber Crime: ఫోన్, ఇంటర్నెట్ ద్వారా మోసాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. సంచార్ సతి పోర్టల్ ద్వారా ప్రజలు చేసిన ఫిర్యాదులపై టెలికాం మంత్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకుంటోంది.
ఎయిర్టెల్ నుంచి మరో సరికొత్త ప్లాన్ వచ్చేసింది. మిగతా రంగాలకు ధీటుగా కొత్త ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిటిడీ ఏకంగా 35 రోజులు కావడం విశేషం.
PAN-Aadhar Link : పాన్ కార్డు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవాలి. లేకుంటే ఏప్రిల్ 1 తర్వాత ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. మీ పాన్ ఆధార్ లింక్ చేసేందుకు మార్చి 31, 2023 నాటికే గడువు ఉంది.
BSNL :ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, జియో కాకుండా తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీతో ప్రభుత్వ రంగ సంస్థ BSNL సరికొత్త ప్లాన్లను అందజేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో వచ్చే ఇలాంటి ప్లాన్లు కూడా వీటిలో చాలా ఉన్నాయి.