ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ స్మార్ట్ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రూ. 10 వేలలోపు మంచి కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి ఫీచర్లు తో వస్తున్నాయి. టాప్ క్లాస్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి మీర�
5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఈ మధ�
రియల్మీ నియో 7 వచ్చేవారం చైనాలో లాంచ్ కాబోతోంది. ధర పరంగా రియల్మీ నియో 7 కంపెనీ వాల్యూ ఫ్లాగ్షిప్గా ప్రారంభమైన రియల్మీ జీటీ7 ప్రో కంటే కొంచెం దిగువన స్లాట్ చేయబడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 11న లాంచ్ చేయడానికి ముందు, రియల్మీ ఇప్పటికే నియో 7 స్మార్ట్ఫోన్కు చెందిన కొన్ని కీలక స్పెసిఫికేష
గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలపై ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 16 వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది.
వర్షాకాలం ప్రారంభం కానప్పటికీ.. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్పై ఆఫర్ల వర్షం మొదలైంది. మాన్సూన్ మొబైల్ మానియా సేల్ అమెజాన్లో కొనసాగుతోంది. ఇందులో చాలా స్మార్ట్ఫోన్లలో బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
Upcoming 5G Smartphones 2024 February and March: కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఫిబ్రవరి నెలాఖరుతో పాటు మార్చి నెలలో చాలా స్మార్ట్ఫోన్లు మొబైల్ మార్కెట్ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. సూపర్ కెమెరా, మెరుగైన పనితీరు, స్టయిలిష్ డిజైన్తో కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు టాప్ బ్రాండ్లు సిద్ధమయ్యాయి. ప్రము�
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు మోడీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సెల్ ఫోన్స్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్లు ఉండరు.. ప్రతి ఒక్కరు కూడా టచ్ ఫోన్లను వాడుతుంటారు.. అయితే ఈ ఫోన్ల ల్లో ఫ్లైట్ మోడ్ అనే ఆఫ్షన్ ఒకటి ఉంటుంది.. అయితే దీని గురించి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది.. విమానంలో ప్రయాణించినప్పుడల్లా మీ ఫోన్ను ఫ్లైట్ మోడ్లో మాత్రమే ఉపయోగించమని సిబ్బంది తప్పనిసరిగ�
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేనివారు లేరు.. దాదాపు అందరు వాడుతున్నారు.. ఫోన్లోనే ముఖ్యమైన పనులు సులువుగా అవుతుండటంతో స్మార్ట్ మొబైల్స్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. జనాల అవసరాలకు తగ్గట్లే ఆయా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నారు.. ఇక విషయానికొస్తే.. ఇంటర�
మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభం అయ్యింది.. నిన్నటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్స్ కొనసాగానున్నాయి.. ఈ సందర్భంగా నథింగ్ ఫోన్ (2), శామ్సంగ్ గెలాక్సీ M14, పోకో X5 ప్రో వంటి మోడళ్లపై ఫ్లిప్కార్ట్ �