ఈరోజుల్లో క్షణానికో మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కొన్న లేటెస్ట్ మోడల్ ఫోన్ వారంలో పాతదైపోతుంది. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా వినియోగాదారులను ఆకర్షించేందుకు వీలుగా కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నారు. అందుకే మనదేశంలో మొబైల్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. గల్లీలో మెడికల్ షాపు వుంటుందో లేదో తెలియదు గానీ మొబైల్ షాప్ మాత్రం పక్కాగా వుంటుంది. ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్…
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్ను విడుదల చేసింది.…
మనదేశంలో విదేశీ స్మార్ట్ ఫోన్ కంపెనీల హవా ఎక్కువగా వుంటుంది. కరోనా వల్ల వీటి అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. స్మార్ట్ఫోన్ తయారీదారు OnePlus నుండి Nord 2T అనే అత్యాధునిక మోడల్ ఫోన్ విడుదల చేయనుంది. దీనికి మే 19 ముహూర్తంగా నిర్ణయించిందని తెలుస్తోంది. OnePlus Nord 2T ఇటీవలే నేపాల్లో రూ. 40,600 కి అందుబాటులో వుంచింది. మనదేశంలోనూ సుమారు రూ. 40,000 అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. OnePlus Nord 2T…
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేని ఇల్లు లేదు. ఒక్కో ఇంట్లో ఐదారు, ఒక్కొక్కరి దగ్గర రెండుమూడు స్మార్ట్ ఫోన్లు వుంటున్నాయి. అయితే చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధానమయిన సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు ఎక్కువ సేపు ఉండవు. స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో అనేక యాప్స్ రన్నింగ్ లో ఉంటాయి. దీంతో యాప్ ను ఓపెన్ చేయకున్నా కూడా ఛార్జింగ్ తగ్గిపోతూ వుంటుంది. ఇంటిదగ్గర ఉన్నప్పుడు…
తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లతో ప్రభుత్వం సంప్రదింపులకు దిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కె.భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర లతో భేటీ అయ్యారు ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు. ఎన్ సిడిసి సర్వేను ఆశా వర్కర్లతో చేయించడం వల్ల పని భారం పెరిగిందని తక్షణమే నిలిపివేయాలని కోరారు ఆశా వర్కర్ల సంఘం. గౌరవ వేతనం రూ. 10 వేల నుంచి రూ. 15…
ఈ రోజుల్లో స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా ఉన్నది. యువకులు, చిన్నారుల నుంచి పెదవాళ్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని మోడళ్లు ఊరికే హ్యాంగ్ అవుతుంటాయి. ఫోన్లు హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ను ఫాలోకావాలో తెలుసుకుందాం. Read: Electrical Scooter: ఫేషియల్ టెక్నాలజీతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్… ఏపీలోనే తయారీ… స్మార్ట్ ఫోన్లో కావోచ్చు,…
స్మార్ట్ ఫోన్ల వలన ఎంతోమంది తప్పుదారి పడుతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇక ఇటీవల కరోనా వలన పిల్లలందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరంగా మారిపోవడంతో తల్లిదండ్రులు సైతం వారికి ఫోన్లను కొనిస్తున్నారు . అయితే వారు మాత్రం ఫోన్ లను చదువుకోవడానికి కాకుండా గేమ్స్ కోసం, అశ్లీల వీడియోలను చూడడానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఒక 13 ఏళ్ల బాలుడు అశ్లీల వీడియోలకు అలవాటు పడి మూడేళ్ల బాలికపై…
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత తిండి నిద్రను పక్కన పెట్టి ఫోన్లో కాలక్షేపం చేస్తున్నారు. సెల్కు బానిసలైపోతున్నారు. దీంతో లేనిపోని జబ్బులు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ఫోన్ కు బానిసలైతే కొంతమంది వారి గతాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలానే స్మార్ట్ఫోన్కు బానిసైన ఓ యువకుడు తన గతాన్ని మర్చిపోయాడు. దీంతో భయపడిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది. Read: దేశంలో…
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్ప్లస్ సంస్థకు మంచి స్థానం ఉంది. వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ వన్ ప్లస్ సంస్థ క్రేజీ బ్రాండ్గా పేరుతెచ్చుకుంది. ఇప్పటికే నార్డ్ సిరీస్లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన వన్ ప్లస్ ఇప్పుడు మరో ఆకట్టుకునే డిజైన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 ప్యాక్ మాన్ ఎడిషన్ పేరుతో కొత్త స్మార్ ఫోన్ను వన్ ప్లస్ సంస్థ విడుదల చేసింది. నవంబర్ 16 మధ్యాహ్నం తర్వాత ఈ…
టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు అంతరిక్షానికి సంబంధించిన దృశ్యాలను సెట్స్ వేసి తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు ఈ దృశ్యాలను సెట్స్ మీద కాకుండా ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి చిత్రీకరిస్తున్నారు. రష్యా చిత్రం ది ఛాలెంజ్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 12 రోజులపాటు షూట్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో షూటింగ్ ను పూర్తి చేసుకున్న…