టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన సింహాద్రి సినిమాని మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున రీరిలీజ్ చెయ్యడానికి నందమూరి ఫాన్స్ రెడీ అయిన విషయం తెలిసిందే. చారిటి కోసం ఏర్పాటు చేసిన ఈ రీరిలీజ్ ని ఎన్టీఆర్ ఫాన్స్ అందరూ గ్రాండ్ సక్సస్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఒక రీరిలీజ్ సినిమాకి ముందెన్నడూ చూడని విధంగా సింహాద్రి సినిమాకి ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్, ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్…
Simhadri Appanna Pushkarini: ప్రముఖ పుణ్యక్షేత్రం.. సింహాద్రి అప్పన్న ఆలయ పరిసరాల్లో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది.. అప్పన్న వరాహ పుష్కరిణిలో తేలిన ఓ వ్యక్తి మృతదేహం తేలింది.. ప్రహ్లాదపురం పల్లినారాయనపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.. రెండు రోజుల క్రితం ఇంటినుండి వెళ్లిన కొలుసు అప్పలరాజు(42) అనే వ్యక్తి.. పుష్కరిణికి చేపల వేటకు వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.. అయితే, చేపలు పడుతూ.. పుష్కరిణిలో పడి మృతిచెందాడా? లేక ఎవరైనా హత్య చేసి అందులో పడవేశారా?…
191 కేంద్రాల్లో 50 రోజులు, 154 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు… ఈ రికార్డులని క్రియేట్ చేసింది ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు అనే విషయం అప్పటి తెలుగు సినీ అభిమానులందరికీ షాక్ ఇచ్చి ఉంటుంది. 2003 జూలై 9 తెలుగు తెరపై ఒక స్టార్ హీరోని సూపర్ స్టార్ గా మార్చిన రోజు. 20 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ అనే పేరు, ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసిన రోజది. ఎన్టీఆర్,…
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ ని చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి…
‘నిరీక్షణ’ చిత్రంతో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సీనియర్ హీరోయిన్ భానుచందర్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కుమారుడిగా పరిశ్రమలోకి వచ్చిన ఆయన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పత్రాలు పోషిస్తున్న ఈ నటుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో దర్శకధీరుడు రాజమౌళిపై కొన్ని కీలక వ్యాఖ్యలు…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ” విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సింహాచలంలో సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ‘అఖండ’ టీం అప్పన్న సేవలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బాలకృష్ణ అండ్ టీం పాల్గొని సింహాద్రిశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. Read Also : అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…