పాకిస్థాన్లో ఆమె గుర్తింపు కలిగిన నటి. దాదాపు 9 నెలల నుంచి ఆమె జాడ కనిపించలేదు. ఆమె ఊసు లేదు. పలుకు లేదు. కనీసం నా అన్నవాళ్లు కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. ఆమె ఎక్కడుందో కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతం ఆమె శవమై కనిపించింది.
దేశంలోని ప్రతి ఒక్కరికి భరత మాత గొంతుక అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో తనను నిశ్శబ్ధశక్తి నడిపించిందని.. ఆ శక్తే భరతమాత అని అన్నారు.
సోషల్ మీడియాలో దూరంగా ఉండే స్టార్స్ లో ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ జేజమ్మ అనుష్క. చాలా అరుదుగా సోషల్ మీడియాలో కన్పిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అనుష్క తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ కుటుంబానికి సంబంధించిన అందమైన ఫోటోను షేర్ చేసింది. అనుష్క తల్లిదండ్రులు ఏఎన్ విట్టల్ శెట్టి, ప్రఫుల్లతో తాను కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ “హ్యాపీ యానివర్సరీ అమ్మ & నాన్న” అని రాసింది. దీంతో అనుష్క…
తొందరపడి మాట్లాడతారు.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటారు. ఇది అధికారపార్టీలో ఓ మంత్రిగారిపై ఉన్న అభిప్రాయం. అలాంటి అమాత్యులవారు ఇప్పుడు అస్సలు పెదవి విప్పడం లేదు. అధిష్ఠానం వద్ద అక్షింతలు లేవు. వేడి తగ్గిందో ఏమో సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనం కూడా చర్చగా మారిపోయింది. ఇంతకీ ఎవరా మంత్రి? నోటి దురుసు వల్ల పదవి పొడిగింపు కష్టమనే టాక్ నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి…