లవర్ బాయ్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి కొద్ది రోజుల్లోనే యువత లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్ధార్థ్. ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే బాయ్స్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్టు సాధించారు..ఆ తర్వాత బొమ్మరిల్లు ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,ఓయ్, చు�
లోక నాయకుడు కమల్ హాసన్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇండియన్ 2.. భారతీయుడు సినిమాకి సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసింద�
సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 'టక్కర్' టీజర్ ను అతని బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా నటించింది.
తమిళనాడులో తమకంటూ స్పెషల్ ఇమేజ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోలు ‘సిద్దార్థ్’, ‘మాధవన్’. లవ్, యాక్షన్, ఎక్స్పరిమెంట్స్, యూత్ ఫుల్ సినిమాలు చేసిన సిద్దార్థ్, మాధవన్ కి పాన్ ఇండియా రేంజులో కూడా మంచి గుర్తింపు ఉంది. హిందీలో కూడా స్ట్రెయిట్ సినిమాలు చేసిన ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన ప్ర
సిద్దార్థ్.. సిద్దార్థ్.. సిద్దార్థ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ హీరో నామజపం చేస్తున్నారు అందరు.. రాజకీయ పరంగా, సినిమాపరంగా తన మసులో ఏం అనుకుంటే దాన్ని నిర్మొహమాటంగా ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉంటాడు. అంటించేది అంటించి.. చివరకు నేను వారిని అనలేదు.. వీరిని అనలేదు అంటూ చెప్పుకొస్తాడు. ఇలా సిద్దు చేసిన వివ
హీరో సిద్దార్థ్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. మొదటి నుంచి సిద్దార్థ్ ఏ విషయమైనా నిస్సంకోచంగా తన మనుసులో ఉన్న మాటను చెప్పే స్వభావం కలవాడు. సామాజిక అంశాల మీద.. ప్రభుత్వ విధానాలు వైఫల్యాల మీద.. సినీ ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో ట్విట్టర్ లో ఏకిపారేస్తాడు. ఇక ఇటీవల సమంత- నాగ చైతన్య
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీస్టారర్గా విడుదలైన మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సిని
ఎన్నో అంచనాలతో మార్చిలో జనం ముందుకొచ్చిన శర్వానంద్ ‘శ్రీకారం’ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో అతని అభిమానులు ‘మహా సముద్రం’ పైనే ఆశలు పెట్టుకున్నారు. అలానే ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం ‘జబర్దస్త్’ మూవీలో నటించిన సిద్ధార్థ్, మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చాడు. సో… అత�
సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం”తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ్ ప్రస్తుతం చిన్న సర్జరీ కోసం లండన్ కు. ఈ విషయం గురించి డైరెక్టర్ అజయ్ భూపతి చెప�