కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘రెమో’ వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ కార్తికేయన్ ఈ సినిమా తరువాత తన సినిమాలన్నింటిని తెలుగులో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా హీరో తెలుగులో డైరెక్ట్ గా అడుగ�
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమా నిర్మాత గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమాకు గాను రూ. 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని, మి�
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్�