Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Shares

Shares News

    • Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!
      #జాతీయం

      Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!

      దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది.
    • Reliance:  రిలయన్స్‌కు ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో 45వ స్థానం
      #బిజినెస్‌

      Reliance: రిలయన్స్‌కు ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో 45వ స్థానం

      ప్రపంచంలోని అతిపెద్ద 2000 పబ్లిక్‌ కంపెనీల జాబితాను అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ జాబితాలో భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌)కు స్థానం దక్కింది.
    • Bill Gates :  బిల్‌ గేట్స్ మెచ్చిన బుక్స్.. వెబ్‌ సిరీస్‌ ఎంటంటే!
      #అంతర్జాతీయం

      Bill Gates : బిల్‌ గేట్స్ మెచ్చిన బుక్స్.. వెబ్‌ సిరీస్‌ ఎంటంటే!

      టుమారో, అండ్‌ టుమారో, అండ్‌ టుమారో.. ఈ పుస్తక రచయిత గాబ్రియెల్‌ జెవిన్‌. ఇది ఒక నవల. ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్ ఆడుతూ పెరిగిన ఇద్దరు మిత్రుల కథ. కాలేజీకి వచ్చేసరికి వారు సొంతంగా గేమ్స్ ను రూపొందించడం ప్రారంభిస్తారు. ఈ పుస్తకం తన చిన్ననాటి స్నేహితుడు పాల్‌ అలెన్‌తో గడిపిన రోజులను గుర్తు చేసిందని బిల్‌ గేట్స్ తెలిపారు.
    • Fraud Lady Arrest: సోషల్ మీడియాలో యువకులే టార్గెట్.. కిలాడీ లేడీ అరెస్ట్
      #ట్రెండింగ్ న్యూస్

      Fraud Lady Arrest: సోషల్ మీడియాలో యువకులే టార్గెట్.. కిలాడీ లేడీ అరెస్ట్

      Fraud Lady Trap Youth... Lakhs of Rupees Blockmail
    • Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన.. ఈ సీల్ చేప వేషాలు చూస్తే షాకే
      #జాతీయం

      Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన.. ఈ సీల్ చేప వేషాలు చూస్తే షాకే

      Anand Mahindra: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
    • Stock Markets: స్టాక్ మార్కెట్లకు నష్టాలు… ఎందుకంటే?
      #బిజినెస్‌

      Stock Markets: స్టాక్ మార్కెట్లకు నష్టాలు… ఎందుకంటే?

      రుతుపవనాల రాకతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పెరిగింది. అయితే నిన్న లాభాలతో ప్రారంభమయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. గత రెండు రోజుల భారీ లాభాలకు చెక్‌పెడుతూ సెన్సెక్స్‌ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది. ముడి చమురు ధరల పెంపు,అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఈ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ (-477) 55448 వద్ద, నిఫ్టీ (-119) 16542 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు లాభపడగా. మరోవైపు ఐటీ,…
    • Elon Musk: ట్విట్టర్‌లో వాటా కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు
      #ట్రెండింగ్ న్యూస్

      Elon Musk: ట్విట్టర్‌లో వాటా కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు

      టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ఆయన తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించి మస్క్ 7,34,86,938 షేర్లు కొనుగోలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ తెలిపింది. దీంతో ట్విట్టర్ షేర్ల విలువ 28 శాతం పెరిగింది. ట్విట్టర్ షేర్ల వాల్యూ ప్రస్తుతం…
    • జాక్ మా కీల‌క‌ నిర్ణ‌యం:  రికార్డ్ స్థాయిలో ప‌డిపోయిన అలీబాబా షేర్లు…
      #Top Story

      జాక్ మా కీల‌క‌ నిర్ణ‌యం: రికార్డ్ స్థాయిలో ప‌డిపోయిన అలీబాబా షేర్లు…

      చైనా జెయింట్ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అలీబాబా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  త్వ‌ర‌లోనే దేశీయ‌, అంత‌ర్జాతీయ ఈ కామ‌ర్స్ వ్యాపారాల‌ను పున‌ర్వ‌వ‌స్థీకరిస్తామ‌ని చెప్పింది.  ఈ ప్ర‌క‌ట‌న‌తో అలీబాబా షేర్లు భారీగా ప‌డిపోయాయి.  క‌రోనా స‌మ‌యంలో అలీబాబా వ్య‌వ‌స్థాప‌కుడు జాక్‌మా చైనా బ్యాంకుల‌కు, ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు.  ఆ త‌రువాత దాదాపు మూడు నెల‌ల పాటు జాక్‌మా ఎవ‌రికీ క‌నిపించ‌లేదు.  ఎమ‌య్యారో తెలియ‌లేదు.  ఆ త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆయ‌న పెద్దగా యాక్టీవ్‌గా క‌నిపించ‌డం లేదు.…
    • ఐపీఓకి మ‌రో కంపెనీ ధ‌ర‌ఖాస్తు… రూ.900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యం…
      #Top Story

      ఐపీఓకి మ‌రో కంపెనీ ధ‌ర‌ఖాస్తు… రూ.900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యం…

      ఇటీవ‌లే పేటీఎం కంపెనీ భారీ ఐపీఓను సాధించింది.   పేటీఎం ఇచ్చిన స్పూర్తితో అనేక కంపెనీలు షేర్ మార్కెట్ లో లిస్టింగ్ చేసుకోవ‌డానికి ధ‌ర‌ఖాస్తులు చేసుకుంటున్నాయి.  సోమ‌వారం రోజున స్పెషాలిటి కోటింగ్ ఎమ‌ల్ష‌న్స్ కంపెనీ జేస‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఐపీఓకి ధ‌ర‌ఖాస్తు చేసుకుంది.  దీనికి సంబందించి సెబీకి ప్రాథ‌మిక ప‌త్రాల‌ను కంపెనీ స‌మ‌ర్పించింది.  రూ.800 నుంచి 900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.   Read: రైతుల గుండెలు ఆగినా…మీ గుండె కరుగటం లేదా ? : షర్మిల…
    • మ‌స్క్‌కు నెటిజ‌న్లు చుర‌కలు… ఎల‌న్‌కు ఏమైందంటూ ట్వీట్లు…
      #Top Story

      మ‌స్క్‌కు నెటిజ‌న్లు చుర‌కలు… ఎల‌న్‌కు ఏమైందంటూ ట్వీట్లు…

      క్ష‌ణాల్లో కోట్లు సంపాదించే తెలివైన వ్య‌క్తి ఎల‌న్ మ‌స్క్‌.  మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ప‌నులు చేసుకుంటూ వెళ్తుంటాడు.  ఎల‌క్ట్రానిక్ కార్ల రంగంతో పాటుగా మ‌స్క్ అంత‌రిక్ష‌రంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. ఇత‌ర గ్ర‌హాల‌పైకి మనుషుల‌ను పంపించ‌డ‌మే ల‌క్ష్యంగా ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ప‌నిచేస్తున్న‌ది.  అయితే, అనూహ్యంగా టెస్లా షేర్లు భారీగా పెర‌డ‌గంతో ప్ర‌పంచంలో అత్యంత ధ‌న‌వంతుడిగా రికార్డ్ సాధించాడు.   Read: ఫ్యాక్ట్స్‌: జ‌నాభా కంటే ఆ దేశాన్ని సంద‌ర్శించేవారే ఎక్కువ‌… 300 బిలియ‌న్ డాల‌ర్ల…
    ←123→

తాజావార్తలు

  • YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్‌!

  • Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!

  • UstaadBhagatSingh : ఉస్తాద్ భగత్ సింగ్’ బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?

  • Donald Trump: ‘‘మాకు ఎవరి సాయం అవసరం లేదు’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

  • Mahesh Kumar Goud: డ్రగ్ టెస్టుకు సీఎం సిద్ధం.. మరి కేటీఆర్ సిద్దమా?

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions