ఇన్వెస్టర్లను లక్షాధికారులను చేసిన షేర్లు స్టాక్ మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య నిరంతరం పెరగడానికి ఇదే కారణం కావచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ప్రస్తుతం మార్కెట్లో వరుస జోరు కొనసాగుతోంది. గత వారం రికార్డులు సృష్టించిన సూచీలు.. ఈ వారం కూడా అదే జోరును సాగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కారణంగా మన మార్కెట్ ఉదయం లాభాలతో ప్రారంభమైంది.
Intel Layoffs 2024: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. కొన్ని నివేదికల ప్రకారం, ఇంటెల్ తన కొత్త తొలగింపులో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో 15 శాతం భారీ కోత విధించింది. దీని కారణంగా కంపెనీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దశాబ్దాలలో ఇదే అతిపెద్ద తొలగింపుగా చెప్పవచ్చు. చిప్ ల తయారీ కంపెనీ ఇంటెల్ ప్రస్తుతం 1.10 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది.…
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలో ఒకటైన టెక్ మహీంద్రా తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. గురువారం నాడు వెల్లడించిన ఈ ఫలితాలలో గత ఏడాదితో పోలిస్తే టెక్ మహీంద్రా కంపెనీ నికరణ లాభంలో భారీగా క్షీణత కనబడింది. ఇందులో భాగంగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏకంగా 40 శాతం పైగా తగ్గడంతో రూ. 661 కొట్లుగా నమోదయింది. ఇకపోతే గత ఏడాది ఇదే త్రైమాసిక ఫలితాలలో కంపెనీ…
Share Story: స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్లు పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇచ్చాయి. ఈ స్టాక్లలో పెట్టుబడులు పెట్టిన వారంతా ధనవంతులు అయిపోయారు. తక్కువ వ్యవధిలో మంచి ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి.
Share Story: స్టాక్ మార్కెట్లో ఉన్న చాలా కంపెనీల షేర్లు ప్రజలకు బలమైన రాబడిని ఇచ్చాయి. ఈ షేర్ల ద్వారా ప్రజలు తమ బ్యాంక్ బ్యాలెన్స్ను చాలా వరకు పెంచుకున్నారు. స్టాక్ మార్కెట్లో అనేక మల్టీబ్యాగర్ స్టాక్లు కూడా ఉన్నాయి.
Share Story: స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్లు కొద్ది రేటుతో మొదలయ్యాయి. వాటిని అప్పట్లో కొనుక్కొని పెట్టుకున్న వారు ప్రస్తుతం భయంకరంగా వెనకేసుకునేవారు. ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో అనేక మల్టీబ్యాగర్ స్టాక్లు కూడా ఉన్నాయి.
Share Story: స్టాక్ మార్కెట్లో ఇలాంటి స్టాక్లు చాలా ఉన్నాయి. ఇవి తమ పెట్టుబడిదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఎవరైనా ఈ షేర్లను దీర్ఘకాలం పాటు ఉంచినట్లయితే ఆ వ్యక్తులు మంచి లాభాలు చూసి ఉంటారు. మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్లు ఉన్నాయి.
Multibagger Stocks: స్టాక్ మార్కెట్లో చాలా మల్టీబ్యాగర్ స్టాక్లు ఉన్నాయి. ఇవి తమ పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. ఈ స్టాక్లు తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించాయి.
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు ముహూర్తం ఖరారైంది. ఎల్ఐసీ ఐపీవో మే 4 నుంచి మే 9 వరకు జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.21వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఐపీవో ఆధారంగా ఎల్ఐసీ సంస్థ విలువ రూ.6 లక్షల కోట్లుగా మారనుంది. అటు ఎల్ఐసీ ఐపీవోలో…