Tech Mahindra: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టెక్ మహీంద్రా.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలో ఒకటైన టెక్ మహీంద్రా తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. గురువారం నాడు వెల్లడించిన ఈ ఫలితాలలో గత ఏడాదితో పోలిస్తే టెక్ మహీంద్రా కంపెనీ నికరణ లాభంలో భారీగా క్షీణత కనబడింది. ఇందులో భాగంగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏకంగా 40 శాతం పైగా తగ్గడంతో రూ. 661 కొట్లుగా నమోదయింది. ఇకపోతే గత ఏడాది ఇదే త్రైమాసిక ఫలితాలలో కంపెనీ ఏకంగా రూ 1117.7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఆదాయం 6.2 శాతం తగ్గి రూ. 128071 కోట్లకు పరిమితమైంది.
Also Read: Covid-19: రెండేళ్లుగా ఒక వ్యక్తిలో కోవిడ్-19.. కొత్త వేరియంట్గా రూపాంతరం..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఇక గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తంగా కంపెనీ ఏకీకృత నికర లాభం చూస్తే.. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 51.2% తగ్గుదల కనిపించింది. దీంతో ఏకీకృత నికర లాభం రూ. 2358 కోట్లకు చేరుకుంది. ఆదాయం 2.4% శాతం తగ్గి రూ. 51,996 కోట్లగా నమోదు అయ్యింది. గడిచిన త్రైమాసికలలో టెక్ మహీంద్రా తన కంపెనీలోని 795 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దాంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,45,445కు చేరుకుంది.
Also Read: Kenya Floods: కెన్యాను ముంచెత్తిన వరదలు.. 38 మంది మృతి..
నేడు కంపెనీ ఫలితాల నేపథ్యంలో షేర్ విలువ ఎన్ఎస్ఈలో 0.43% పెరిగి 1190.75 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ ఒక్కో షేరుపై 28 రూపాయల తుది డివిడెంట్ ఇవ్వాలని కంపెనీ బోర్డుకు సిఫారస్ చేసింది. ఇందుకుగాను పూర్తి ఆర్థిక సంవత్సరానికి డివిడెంట్ గా 5 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్ పై ఈ 28 రూపాయల తుది డివిడెంట్ ఇవ్వనున్నారు. గత ఏడాది నవంబర్లో కంపెనీ చెల్లించిన 12 రూపాయల మధ్యంతర డివిడెంట్ కు ఇది అదనం.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..