యూట్యూబ్ స్టార్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్, దీప్తి సునైనా బిగ్ బాస్ లోకి వెళ్లి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ జంట ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు.. త్వరలోనే వీరి పెళ్లికి అన్నీ సిద్ధమనట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక షన్ను బిగ్ బాస్ కి వెళ్లేముందు కూడా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడ�
బిగ్ బాస్ విన్నర్ గా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు విజె సన్నీ. ట్రోఫీ గెలిచి బయటకు వచ్చాకా సన్నీ ప్రెస్ మీట్లతో పాటు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్�
బిగ్ బాస్ 5లో రన్నరప్ గా నిలిచాడు షణ్ముఖ్. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టినపుడు తప్పకుండా విజేత అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దానికి తోడు ఇటీవల కాలంలో వెబ్ సీరీస్ తో మరింత క్రేజ్ సంపాదించాడు. ఇన్ ష్టాలో అతని ఫాలోయర్స్ సంఖ్య 2.3 మిలియన్స్. ఇక ఇతగాడి లవర్ దీప్తి �
బిగ్ బిన్ సీజన్ 5 ముగిసింది. విజె సన్నీ విన్నర్ గా నిలువగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడు. ఇక బిగ్ బాస్ లో ఏది జరిగినా అదంతా అక్కడివరకే అని, బయటికొచ్చాకా తమ ప్రపంచం తమదని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ వలన ఒక ప్రేమ జంట విడిపోయే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. బ�
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కి తెరపడింది. గత ఆదివారం విన్నర్ ని ప్రకటించారు. సన్ని విజేతగా, షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచారు. మూడో స్థానాన్ని మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర పొందారు. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్ 5 అంతా డల్ గా గడిచింది. గత సీజన్స్ తో పోలిస్తే రేటింగ్ లోనూ బాగా వెనుకబడింది. దానికి కారణ�
తెలుగు బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ సీజన్-5” విజవంతంగా పూర్తయ్యింది. గ్రాండ్ ఫినాలేకు రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, సాయి పల్లవి, నాని, కృతి శెట్టి, రష్మిక మందన్న, సుకుమార్ వంటి స్టార్స్ హాజరు కావడంతో మరింత గ్రాండ్ గా జరిగింది. అయితే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు హౌజ్ మేట్స్ ఉండగా, అందులో సన్నీ ఈ
బిగ్బాస్-5 తెలుగు సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో ఆదివారం రాత్రి తెలిసిపోతుంది. అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. టాప్-5లో వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి ఉన్నారు. వీరిలో ప�
బిగ్ బాస్ సీజన్ 5 షో ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ విజేతలు ఎవరనేది ప్రపంచానికి తెలిసి పోతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆరవ స్థానంలో నిలిచి కాజల్ హౌస్ నుండి ఆదివారం బయటకొచ్చేసింది. నిజానికి షణ్ముఖ్ కు ఉన్నట్టే కాజల్ కూ సోషల్ మీడియాలో బలమైన వర్గం సపోర్ట్ ఉంది. కానీ అది సరిపోలేదు. రవి బ�
“బిగ్ బాస్-5” వీకెండ్ కు వచ్చేసింది. అయితే ఇప్పుడు షో చివరి దశకు చేరుకోగా హౌస్ లో కాజల్, సిరి, సన్నీ, మానస్, షన్ను, సింగర్ శ్రీరామ్ ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ లపై ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. 100 రోజులకు పైగా వారిని చూడటం వల్ల వారి గురించి ఓ నిర్ణయానికి వ�
యూట్యూబ్ తో పాపులర్ అయిన షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్ లో దీప్తి పార్టిసిపేట్ చేయగా, తాజా సీజన్ లో షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉన్నాడు. అయితే ఇంతకుముందు దీప్తి, సునయన ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ కు వచ్చాక �