షన్నుకు కొత్త ఛాలెంజ్ విసిరిన సన్నీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ విన్నర్ గా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు విజె సన్నీ. ట్రోఫీ గెలిచి బయటకు వచ్చాకా సన్నీ ప్రెస్ మీట్లతో పాటు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ మొక్కలు నాటాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులైన షన్ను, సిరి, శ్రీరామ చంద్రకు ఈ ఛాలెంజ్ ని విసిరారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్కు ధన్యవాదాలు తెలిపాడు. మరి సన్నీ ఛాలెంజ్ ని షన్ను, సిరి , శ్రీరామ చంద్ర స్వీకరిస్తారో లేదో చూడాలి.
I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
from @raghavtrs Planted 3 saplings. Further I am nominating @shannu__7 #SiriHanmanth @Sreeram_singer to plant 3 trees & continue the chain! Special thanks to @MPsantoshtrs garu for taking this initiative! pic.twitter.com/hHxCv4ZDGkAlso Read
— VJ Sunny (@VJSunnyOfficial) December 23, 2021
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..