Home
Sensex
Sensex News
-
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం పశ్చిమాసియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలికింది. ఇరు దేశాల మధ్య కుదిరిన MoUతో అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగిపోవడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్ను చల్లబరిచాయి. ఫలితంగా, గతంలో $100 మార్కును దాటి ఉడికించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1.13% క్షీణించి బారెల్కు $78.65 వద్దకు… -
Stock Market Rally: ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఉత్సాహంతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. తాజా ఎన్నికల ఫలితాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచడంతో మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ ప్రభావంతో భారత ప్రధాన సూచీ BSE Sensex 800 పాయింట్లకు పైగా ఎగబాకి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్కు బలాన్నిచ్చాయి. దీంతో సెన్సెక్స్తో పాటు NIFTY 50… -
Stock Market: స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
Stock Market: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన రెండో విడత శాంతి చర్చలకు ముందే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వార్తలతో సోమవారం మార్కెట్లలో భారీ అస్థిరత నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక్కరోజే రూ.71,000 కోట్లు క్షీణించింది. అసలేం జరిగిందంటే.. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ వాదిస్తుండగా, అమెరికా ఒక… -
Stock Market: స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు.. 1,000+ పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. నిఫ్టీ కూడా దిగువకు
మార్చి 11, 2026 భారతీయ స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు చోటుచేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్లు భారీగా పడిపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్-యుఎస్ యుద్ధం (US-Iran War) తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఇది క్రూడ్ ఆయిల్ ధరలు అస్థిరంగా ఉండటం, ఇన్ఫ్లేషన్ భయాలు, FIIల సెల్లింగ్ వంటి కారణాలతో మార్కెట్ను దెబ్బతీసింది. Also Read:Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండెడ్.. కారణం ఇదే.. ప్రస్తుత స్థితి (మధ్యాహ్నం అప్డేట్స్ ప్రకారం)..… -
Stock Market: కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?.. ఈ ముఖ్యమైన స్టాక్ మార్కెట్ పదాలను తెలుసుకోండి
ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. పెట్టుబడి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(సిప్) వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇవి రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తపడాలి. దీనికంటే ముందు స్టాక్ మార్కెట్ కు సంబంధించిన కొన్ని కీలక పదాల గురించి తెలుసుకోవాలి. ఆ పదాలేంటో ఇప్పుడు చూద్దాం. Also Read:AP Council: మండలిలో మంత్రి… -
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా.. అదే బాటలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా పయనిస్తున్నాయి. మార్చి 2న భారత్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మార్చి 3 హోలీ నేపథ్యంలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో మార్చ్ 4న మళ్లీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. సెషన్ ఆరంభం కాగానే ఏకంగా 1700 పాయింట్లకు నష్టంలోకి వెళ్ళింది సెన్సెక్స్. SA vs NZ… -
Stock Market: స్టాక్ మార్కెట్కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్కు శుక్రవారం మంచి జోష్ కనిపిస్తోంది. గురువారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. శుక్రవారం మాత్రం లాభాలతో ప్రారంభమైంది. నిన్న దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఆ నష్టాన్ని ఈరోజు ఇన్వెస్టర్లు పూడ్చుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 82,859 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 25,581 దగ్గర కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్న్యూస్..… -
Stock Market: అమెరికాతో డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
ఓ వైపు అమెరికాతో భారత్ డీల్.. ఇంకోవైపు జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం సాధించడంతో దేశీయ మార్కెట్కు కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ మంచి జోరుగా సాగుతోంది. -
Share Market: జీవం పోసిన అమెరికా-భారత్ ట్రేడ్ డీల్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం మార్కెట్కు తిరిగి జీవం పోసింది. మంగళవారం (ఫిబ్రవరి 3, 2026), రెండు ప్రధాన సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 2,072 పాయింట్ల లాభంతో 8,3739 వద్ద ముగిసింది, అయితే NSE నిఫ్టీ 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద ముగిసింది. ఈ ఉదయం ప్రారంభంలో, NSE నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న US-భారత్ వాణిజ్య ఒప్పందం, భారతీయ వస్తువులపై US… -
Stock Market: బడ్జెట్కు ముందు మార్కెట్ పతనం.. భారీ నష్టాల్లో సూచీలు
కేంద్ర బడ్జెట్ ముందు దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయింది. భారత్-ఈయూ డీల్ తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా సాగుతోంది.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!