కలం మూగబోయింది. సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ పాత్రికేయులు శ్రీ విద్యారణ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, హిందీ మిలాప్ దినపత్రికలలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. కెరియర్ ప్రారంభంలో హిందూస్థాన్ సమాచార్ కు సేవలు అందించారు. కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబెర్ గా వున్నారు. వారి హఠా
కరోనా వైరస్ రెండో దశ దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. సినిమారంగంలోనూ ప్రముఖుల మరణాలు ఎక్కువే అవుతున్నాయి. షూటింగులు లేక సీనీ కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈ కష్టకాలంలో ఆదుకొనేందుకు ముందుకు వస్తున్నారు సినీప్రముఖులు. గత కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా చెక్కుల