హైదరాబాద్ లో హెచ్ సిటీ క్రింద మరో ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతోంది. రసూల్ పురాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి జిహెచ్ఎంసి రెడీ అవుతోంది. వై ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. మెట్రో రైల్ కార్యాలయం వద్ద ప్రారంభమై ఒక రోడ్డు మినిస్టర్ రోడ్డు వైపు, మరొకటి పాటిగడ్డ వైపు వెళ్లే విధంగా నిర్మాణం చేయాలని భావిస్తోంది. 150 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు ఆహ్వానిస్తున్న జిహెచ్ఎంసి.. Also…
Sri Ganesh: సికింద్రాబాద్లో ట్రాఫిక్ సమస్యలు మరింత ముదిరుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ట్రాఫిక్ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. బోయిన్పల్లి పెన్షన్ లైన్ ప్రాంతంలో పాతదారిని మూసివేసిన విషయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుతూ.. Read Also:All-Time XI: టీ20 ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్! బోయిన్పల్లి పెన్షన్ లైన్ ప్రాంతంలో పాతదారిని మూసివేయడంతో వాహనదారులు యూటర్న్ కోసం రెండు…
Traffic Alert: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నేటినుంచి ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ PS, ప్యారడైజ్, CTO, ప్లాజా, SBI క్రాస్ రోడ్, YMCA, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, పాట్నీ క్రాస్ రోడ్,