Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేటి నుంచి ఈ నెల 10 వరకు ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Alert: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నేటినుంచి ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ PS, ప్యారడైజ్, CTO, ప్లాజా, SBI క్రాస్ రోడ్, YMCA, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, పాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ పురా రోడ్లు, జంక్షన్ల వైపు వాహనదారులు రావద్దని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చేవారు ముందుగానే బయలుదేరాలని సూచించారు. టబాకో బజార్, హిట్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయం వైపు వెళ్లే రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేయబడతాయి. బాట క్రాస్ రోడ్డు నుంచి పాత రాంగోపాల్ పేట పీఎస్, సికింద్రాబాద్, సుబాష్ రోడ్డు వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయున్నారు. అలాగే, కర్బలా మైదాన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను మినిస్టర్ రోడ్-రసూల్పురా క్రాస్ రోడ్-PNT ఫ్లైఓవర్-CTO-SBI క్రాస్ రోడ్-YMCA క్రాస్ రోడ్-సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్-గోపాలపురం లేన్లో రాణిగంజ్ క్రాస్ వద్ద మళ్లిస్తారు.
Read also: Maharastra : అనర్హత పిటిషన్పై సమాధానం ఇవ్వండి.. 54 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసు
Also Read
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్బండ్ వైపు తిరిగే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్ రోడ్డు, గాంధీ ఆస్పత్రి-ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు-కవాడిగూడ-మారియట్ హోటల్-ట్యాంక్బండ్ మీదుగా మళ్లిస్తారు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి తాడ్బన్, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్ టవర్, ప్యాట్నీ క్రాస్ రోడ్, ఎస్బీఐ క్రాస్ రోడ్డు వైపు మళ్లిస్తారు. బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, త్రిముల్గేరి వైపు వచ్చే వాహనదారులను సజ్జన్ లాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, హిట్ స్ట్రీట్, ఘస్మండి క్రాస్ రోడ్లోని రాణిగంజ్ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎస్బీఐ క్రాస్ రోడ్డు నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలను ప్యారడైజ్, మినిస్టర్ రోడ్, క్లాక్ టవర్, సంగీత్ క్రాస్ రోడ్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్, కవాడిగూడ, మ్యారియట్ హోటల్, ట్యాంక్బండ్ మీదుగా ప్యాట్నీ క్రాస్ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. త్రోవ. ప్రజలు సహకరించి మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Etala Rajender: ఇప్పటికే ఆలస్యం జరిగింది.. బీఆర్ఎస్ను దించేది బీజేపీ నే
తాజావార్తలు
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!