Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sebi

Sebi News

    • Business Headlines 10-03-23: వాళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు: సెబీ. మరిన్ని వార్తలు
      #బిజినెస్‌

      Business Headlines 10-03-23: వాళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు: సెబీ. మరిన్ని వార్తలు

      Business Headlines 10-03-23: వి-హబ్ ‘సార్తిక’ లాంఛ్‌: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వి-హబ్‌.. అంటే.. విమెన్స్‌ హబ్‌.. సార్తిక అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలుచేస్తున్న వివిధ పథకాలపై వారికి అవగాహన కల్పించటమే ఈ ప్రోగ్రామ్‌ లక్ష్యం. కేంద్రం ప్రవేశపెట్టిన.. ప్రధానమంత్రి ఉపాధి అవకాశాల కల్పన పథకం, ముడిపదార్థాల సరఫరా పథకం, బార్‌కోడ్‌ రిజిస్ట్రేషన్‌ సబ్సిడీ పథకం వంటివాటిపై తొలుత మహిళా పారిశ్రామికవేత్తల్లో చైతన్యం కల్పించనున్నారు.
    • Today Stock Market Roundup 02-03-23: ‘అదానీ’పై కనిపించని ‘సుప్రీం’ ప్రభావం
      #బిజినెస్‌

      Today Stock Market Roundup 02-03-23: ‘అదానీ’పై కనిపించని ‘సుప్రీం’ ప్రభావం

      Today Stock Market Roundup 02-03-23: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. 8 రోజుల నష్టాల తర్వాత నిన్న బుధవారం లాభాల బాట పట్టిన స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రోజు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో కూడా కోలుకోలేకపోయాయి. ఐటీ మరియు బ్యాంకులు, ఆటోమొబైల్‌ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కోవటంతో సాయంత్రం భారీ నష్టాల్లో…
    • Today (15-02-23) Business Headlines: రూ.29 వేల కోట్ల రుణాల రద్దు. మరిన్ని వార్తలు
      #బిజినెస్‌

      Today (15-02-23) Business Headlines: రూ.29 వేల కోట్ల రుణాల రద్దు. మరిన్ని వార్తలు

      Today (15-02-23) Business Headlines: షార్ట్‌ సెల్లింగ్‌ని నిషేధించం: ఈక్విటీ మార్కెట్‌లో షార్ట్‌ సెల్లింగ్‌ను నిషేధించే ఉద్దేశం లేదని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా.. సెబీ.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. షార్ట్‌ సెల్లింగ్‌ అనేది అవసరమేనని, దానివల్ల షేర్ల అసలు విలువను కనిపెట్టొచ్చని అభిప్రాయపడింది. 2020వ సంవత్సరం మార్చి నెలలో.. అంటే.. కరోనా ప్రారంభ సమయంలో.. 13 రోజుల్లోనే నిఫ్టీ విలువ 26 శాతం పతనమైనప్పటికీ షార్ట్‌ సెల్లింగ్‌పై నిషేధం విధించలేదని గుర్తుచేసింది.
    • Telegram Scam: వెలుగులోకి టెలిగ్రామ్ కుంభకోణం.. సెబీ సోదాలు.. కేసు నమోదు
      #టెక్నాలజీ

      Telegram Scam: వెలుగులోకి టెలిగ్రామ్ కుంభకోణం.. సెబీ సోదాలు.. కేసు నమోదు

      దేశంలో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు సంబంధించి ఓ స్కాం తాజాగా వెలుగు చూసింది. టెలిగ్రామ్‌ను ఉపయోగించుకుని షేర్ల ట్రేడింగ్ కుంభకోణానికి పలు సంస్థలు తెరతీశాయని ఆరోపణలు రావడంతో సెబీ రంగంలోకి దిగింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సెబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థలు టెలిగ్రామ్‌ ద్వారా 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ల కోసం రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్‌ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు…
    • SEBI: కేంద్రం కీలక నిర్ణయం.. సెబీకి నూతన సారథి నియామకం
      #జాతీయం

      SEBI: కేంద్రం కీలక నిర్ణయం.. సెబీకి నూతన సారథి నియామకం

      కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్ ఆఫ్‌ ఇండియా(SEBI)కి కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్‌పర్సన్‌ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్నందున ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరీ బుచ్‌కు అప్పగించింది. క్యాపిటల్‌ మార్కెటింగ్‌ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా మూడేళ్ల పాటు మాధవి పూరీ బుచ్‌ నియామకానికి…
    • LIC: ఎల్ఐసీ వ‌ద్ద భారీగా నిధులు…
      #బిజినెస్‌

      LIC: ఎల్ఐసీ వ‌ద్ద భారీగా నిధులు…

      భార‌త ప్ర‌భుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ వ‌ద్ద రూ. 21,539 కోట్ల నిధులు ఉన్న‌ట్టు ఆ సంస్థ తెలియ‌జేసింది. ఇవి ఎవ‌రూ క్లెయిం చేయ‌ని నిధుల‌ని పేర్కొన్న‌ది. ఎల్ఐసీ సంస్థ ప‌బ్లిక్ ఇష్యూకి వెళ్ల‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికోసం సెబీకి ధ‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. ఈ ధ‌ర‌ఖాస్తులో ప‌త్రాల్లో నిధుల కు సంబంధించిన వివ‌రాల‌ను పేర్కొన్నది. మార్చి 2020 నాటికి రూ. 16,052.65 కోట్ల అన్‌క్లెయిమ్ నిధులు ఉండ‌గా, అవి 2021 మార్చినాటికి రూ. 18,495 కోట్ల‌కు…
    • ఐపీఓల‌పై సెబీ కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      ఐపీఓల‌పై సెబీ కీల‌క వ్యాఖ్య‌లు…

      ఐపీఓల‌లో షేర్ల ధ‌ర‌లపై సెబీ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  ఇష్యూ ధ‌ర‌లనేవి స‌మంజ‌సంగా ఉండాల‌ని, అలా ఉంచాల్సిన బాధ్య‌త మ‌ర్చంట్ బ్యాంక‌ర్లేద‌ని అని సెబీ ఛైర్మ‌న్ త్యాగి తెలిపారు.  మార్కెట్ వాస్త‌వ ప‌రిస్థితుల‌ను తెలుసుకొని ఇష్యూ ధ‌ర‌లు ఉండాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.  కంపెనీల ఆశ‌లు, మ‌దుప‌ర్ల ప్ర‌యోజ‌నాలు దృష్టిలో పెట్టుకొని, వాటిమ‌ధ్య స‌మ‌తూకం పాటించేలా ప‌బ్లిక్ ఇష్యూల ధ‌ర‌లు ఉండాల‌ని అన్నారు.  సెబీ సూచ‌న‌లు త‌ప్ప‌కుండా పాటించాల‌ని, లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.   Read:…
    • ఐపీఓకి మ‌రో కంపెనీ ధ‌ర‌ఖాస్తు… రూ.900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యం…
      #Top Story

      ఐపీఓకి మ‌రో కంపెనీ ధ‌ర‌ఖాస్తు… రూ.900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యం…

      ఇటీవ‌లే పేటీఎం కంపెనీ భారీ ఐపీఓను సాధించింది.   పేటీఎం ఇచ్చిన స్పూర్తితో అనేక కంపెనీలు షేర్ మార్కెట్ లో లిస్టింగ్ చేసుకోవ‌డానికి ధ‌ర‌ఖాస్తులు చేసుకుంటున్నాయి.  సోమ‌వారం రోజున స్పెషాలిటి కోటింగ్ ఎమ‌ల్ష‌న్స్ కంపెనీ జేస‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఐపీఓకి ధ‌ర‌ఖాస్తు చేసుకుంది.  దీనికి సంబందించి సెబీకి ప్రాథ‌మిక ప‌త్రాల‌ను కంపెనీ స‌మ‌ర్పించింది.  రూ.800 నుంచి 900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.   Read: రైతుల గుండెలు ఆగినా…మీ గుండె కరుగటం లేదా ? : షర్మిల…
    • శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు సెబీ భారీ జరిమానా
      #ట్రెండింగ్ న్యూస్

      శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు సెబీ భారీ జరిమానా

      బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా అలియాస్ రిపు సుడాన్ కుంద్రా, అతని సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ అంతర్గత వ్యాపారంలో సరైన నిబంధనలను పాటించనందుకు ‘మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ దోషులుగా తేల్చింది. ఈ కారణంగా దంపతులు రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలకు రూ.3 లక్షల జరిమానా విధించారు. రాజ్ కుంద్రా, శిల్పా వయాన్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు. అక్టోబర్ 2015లో వియాన్ ఇండస్ట్రీస్ నలుగురు వ్యక్తులకు రూ.5 లక్షల…
    ←1234

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions