కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కి కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్పర్సన్ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్నందున ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరీ బుచ్కు అప్పగించింది. క్యాపిట�
భారత ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ వద్ద రూ. 21,539 కోట్ల నిధులు ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది. ఇవి ఎవరూ క్లెయిం చేయని నిధులని పేర్కొన్నది. ఎల్ఐసీ సంస్థ పబ్లిక్ ఇష్యూకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం సెబీకి ధరఖాస్తు చేసుకున్నది. ఈ ధరఖాస్తులో పత్రాల్లో నిధుల కు సంబంధించిన వ�
ఐపీఓలలో షేర్ల ధరలపై సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్యూ ధరలనేవి సమంజసంగా ఉండాలని, అలా ఉంచాల్సిన బాధ్యత మర్చంట్ బ్యాంకర్లేదని అని సెబీ ఛైర్మన్ త్యాగి తెలిపారు. మార్కెట్ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఇష్యూ ధరలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీల ఆశలు, మదుపర్ల ప్రయోజ
ఇటీవలే పేటీఎం కంపెనీ భారీ ఐపీఓను సాధించింది. పేటీఎం ఇచ్చిన స్పూర్తితో అనేక కంపెనీలు షేర్ మార్కెట్ లో లిస్టింగ్ చేసుకోవడానికి ధరఖాస్తులు చేసుకుంటున్నాయి. సోమవారం రోజున స్పెషాలిటి కోటింగ్ ఎమల్షన్స్ కంపెనీ జేసన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకి ధరఖాస్తు చేసుకుంది. దీనికి సంబందించి సెబీకి ప్�
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా అలియాస్ రిపు సుడాన్ కుంద్రా, అతని సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ అంతర్గత వ్యాపారంలో సరైన నిబంధనలను పాటించనందుకు ‘మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ దోషులుగా తేల్చింది. ఈ కారణంగా దంపతులు రాజ్ కుంద్రా, శిల్పాశెట్�