Mobikwik IPO : చాలా పెద్ద, చిన్న కంపెనీల IPOలు 2024 సంవత్సరంలో రానున్నాయి. సంవత్సరం మొదటి వారంలో KC ఎనర్జీ అనే చిన్న కంపెనీ IPO దాదాపు 5 రెట్లు రిటర్న్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ సత్యం గెలిచింది. గౌరవ సుప్రీంకోర్టు మరోసారి నిరూపించింది. సత్యమేవ జయతే. మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞుడిని. భారతదేశ వృద్ధిలో మా సహకారం కొనసాగుతుంది. జైహింద్’’ అని ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.
Adani-Hindenburg case: గతేడాది అదానీ-హిండెన్బర్గ్ కేసు ఎన్నో సంచలనాలకు కారణమైంది. అదానీ గ్రూప్ ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేక ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుపై రేపు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్ప వెలువరించనుంది. గత ఏడాది నవంబర్లో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో కోసం స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 2023 చివరి నాటికి సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను ఫైల్ చేసే అవకాశం ఉంది.
అదానీ గ్రూపు, హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ భారత బిలీనియర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. అంతేకాకుండా రాజకీయంగా కూడా సంచలనం సృష్టించాయి. హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదానీ కంపెనీలపై విచారణ చేపట్టింది. ఈ…
Adani Ports: గౌతమ్ అదానీ పోర్ట్ కంపెనీ.. అదానీ పోర్ట్స్ సెజ్ ఆడిటర్ అయిన డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ ఎల్ఎల్పీ కంపెనీ ఆడిటర్ పదవికి రాజీనామా చేయనుంది. మరికొద్ది రోజుల తర్వాతే రాజీనామా విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.
SEBI New Rule: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే మీరు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఉండాల్సిందే. ప్రస్తుతం డీలిస్టింగ్ నిబంధనలను సెబీ సమీక్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో కొత్త సంప్రదింపు పత్రాలు జారీ చేయనున్నట్లు సెబీ చైర్మన్ మధబి పూరి బుచ్ తెలిపారు.
పీఎస్ యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియా ఫస్ట్ లైప్ ఇన్యూరెన్స్ కంపెనీ పబ్లీకి ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Business Headlines 10-03-23: వి-హబ్ ‘సార్తిక’ లాంఛ్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వి-హబ్.. అంటే.. విమెన్స్ హబ్.. సార్తిక అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలుచేస్తున్న వివిధ పథకాలపై వారికి అవగాహన కల్పించటమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. కేంద్రం ప్రవేశపెట్టిన.. ప్రధానమంత్రి ఉపాధి అవకాశాల కల్పన పథకం, ముడిపదార్థాల సరఫరా పథకం, బార్కోడ్ రిజిస్ట్రేషన్ సబ్సిడీ పథకం వంటివాటిపై తొలుత మహిళా పారిశ్రామికవేత్తల్లో చైతన్యం కల్పించనున్నారు.