సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీని మ్యాచ్ చేసే హీరో లేడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా అద్భుతంగా, అనర్గళంగా చెప్పగలిగే ఎన్టీఆర్ ఇప్పుడో టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గతంలో రామ్ పోతినేని నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ త�
SDT 15: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఇక ఆరు నెలల రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే తేజ్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.
గత యేడాది సీరియస్ యాక్సిడెంట్ని ఫేస్ చేసిన సాయి తేజ్ మెల్లిమెల్లిగా కోలుకున్నారు. రికవరీ మోడ్లో కొన్నాళ్ల పాటు ఆయన బ్రేక్ తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ సెట్స్ కి హాజరవుతున్నారు. రీఎంట్రీలో ఆయనకు సెట్స్ లో గ్రాండ్ వెల్కమ్ అందింది. ప్రస్తుతం కార్తిక్ దండు డైరక్షన్లో
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం విదితమే. గతేడాది సెప్టెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత తేజ్ ఇటీవలే సినిమా సెట్స్ లో అడుపెట్టాడు. ప్రస్తుతం తేజ్.. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో #SDT15 చిత్రాన్ని చేస్తున్నాడు. శ్రీ �