PM Modi : అరేబియా సముద్రంలో ఉద్రిక్తత, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు.
పాకిస్థాన్లో పెట్టుబడులను పెంచే దిశగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో కీలక అడుగు వేశారు. విధ్వంసకర వరదల ప్రభావంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్కు సాయంతో పాటు పెట్టుబడులను పెంచాలని ఆయన ఆదేశించారు.
Saudi Crown Prince Mohammed bin Salman: సౌదీ సంతతికి చెందిన యూఎస్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఊరట లభించింది. ఈ కేసులో సౌదీ యువరాజుకు మినహాయింపులు ఉన్నాయమని జో బైనెన్ యంత్రాంగం పట్టుబట్టడంతో ఈ కేసును కొట్టేసింది న్యాయస్థానం. కొలంబియా డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి జాన్ డీ బేట్స్, మహ్మద్ బిన్ సల్మాన్ కు ఈ కేసు నుంచి రక్షణ కల్పిస్తున్న నిర్ణయాన్ని పరిగణలోకి…
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాతపూర్వక సందేశాన్ని అందజేశారు. దీంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఆయనకు వివరించారు.