దేశంలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిపోయింది అనడానికి ఇంతవరకు ఎక్కడ నిర్దారణ కాలేదు. కాకపోతే కేసులు కాస్త తగ్గడంతో సడలింపులు ఇచ్చారు. ఇక బాలీవుడ్ లో షూటింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయిన కొన్ని బడా సినిమాలు అప్పుడే సాహసం చెయ్యట్లేదు. మరికొంత సమయం తీసుకొనేలా కనిపిస్తోంది. అయితే కరోనా నిబంధనలతో ‘గంగూభాయ్ కతియావాడి’ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ తుదిదశలో ఉండగానే.. సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేకర్స్…
కొందరు హీరోలు, హీరోయిన్స్ ఎన్నిసార్లు కలసి నటించినా మళ్లీ మళ్లీ జనం చూసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ, అటువంటి బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్ జోడీలుగా అప్పుడప్పుడూ దర్శకుడు, హీరోయిన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీయెస్ట్ డైరెక్టర్, హీరోయిన్ కాంబినేషన్ అంటే… సంజయ్ లీలా బాన్సాలీ, దీపిక పదుకొణేదే!‘రామ్ లీలా’ ఇంటెన్స్ లవ్ స్టోరీ, ‘బాజీరావ్ మస్తానీ’ పీరియాడికల్ రాయల్ రొమాన్స్, ‘పద్మావత్’ హిస్టారికల్ మైల్ స్టోన్! ఇలా బాన్సాలీ, దీపిక కాంబినేషన్ లో…
మన స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలను కమిట్ అయ్యే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా కమిట్…
2002లో సంజయ్ లీలా బన్సాలీ ‘దేవదాస్’లో నటించాడు. ఆ తర్వాత ఇన్నేళ్ళకు మరోసారి వీరిద్దరూ కలసి పనిచేయబోతున్నారట. 2018లో విడుదలైన ‘జీరో’ తర్వాత ఇప్పటి వరకూ షారూఖ్ సినిమా ఏది విడుదల కాలేదు. షారూఖ్ నటిస్తున్న ‘పఠాన్’ షూటింగ్ దశలో ఉంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అయితే ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో క్యామియో రోల్స్ లో నటిస్తున్నాడు షారూఖ్. తాజాగా సంజయ్ లీలా బన్సాలీ సినిమా కమిట్ అయినట్లు వార్తలు వినవస్తున్నాయి.…