హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అభిమానులు, స్టార్స్ సందడి మధ్య టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ ముగిసింది. తన చివరి మ్యాచ్లో సానియా మీర్జా విజయం సాధించింది. సింగిల్స్లో రోహన్ బోపన్నతో తలపడిన సానియా.. డబుల్స్లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ ఆడారు.