బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది అనే చెప్పవచ్చు.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో ఆయన ఆలోచనలు కూడా మారాయి.. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు అయితే ఉన్నాయి. వాటిని వరుసగా పూర్తి చేసే పనిలో వున్నాడ�
‘మేజర్’ ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. హీరోగా అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ్ల నాయికలుగా నటించారు. తాజాగా హైదరాబాద్లో ‘మేజర్’ సక్సెస్మీట్ నిర్వహించారు. ‘మేజర్ సందీప్కు మేమిచ్చిన నివాళి ఈ సినిమా అంటూ అడివి శేష్�
కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోంది. ఈ యంగ్ బ్యూటీకి టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడికి మంచి డిమాండ్ ఉండడంతో.. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఉప్పెన తర్వాత.. నాని ‘శ్యామ్ సింగరాయ్’.. నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యా�
ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పర్వ కొనసాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ సందీప్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో తిడుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసారని పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ నాయుడు