Tata cars: జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం లభించిందని చెప్పవచ్చు. కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారు, ఇప్పుడు సరిగా ప్లాన్ చేసుకుంటే లక్షల్లో డబ్బును ఆదా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22,2025 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి వస్తున్న తరుణంలో, తమ వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తామని దేశీయ కార్ మేకర్ టాటా ప్రకటించింది.
భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను మోడీ పోస్టు చేశారు. ఇక గుజరాత్లోని మూడు రోజుల పర్యటన సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని గిర్ అడవుల్లో మోడీ సపారీ చేశారు.
Tata Motors: భద్రతకు, బిల్డ్ క్వాలిటీకి మారుపేరుగా ఉన్న టాటా మోటార్స్ మరోసారి సత్తా చాటింది. దేశంలో అత్యంత సురక్షితమై కార్లుగా టాటా కార్లు పేరుగాంచాయి.
Tata Punch: దేశీయ కార్ మేకర్ టాటా మోటార్స్ అమ్మకాల్లో జోరు చూపిస్తోంది. నెక్సాన్, టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది.
Bharat NCAP: టాటా మోటార్స్ భారత్లో అత్యంత సేఫ్టి రేటింగ్స్ కలిగిన కార్లుగా ఉన్నాయి. టాటా నుంచి వస్తున్న టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్, సఫారీ కార్లు సేఫ్టీ రేటింగ్స్లో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. వినియోగదారుడి భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని కార్ల బిల్ట్ క్వాలిటీని స్ట్రాంగ్గా తీర్చిదిద్దుతున్నాయి. ఇప్పటికే టాటాకి చెందిన నెక్సాన్, హారియర్, సఫారీ కార్లు గ్లోబల్ NCAP రేటింగ్స్లో 5-స్టార్స్ సాధించాయి.
కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. హమ్మయ్యా బయటపడ్డాం అనుకునేలోగా మరో ప్రమాదం వచ్చిపడుతుంది. దాని నుంచి తప్పించుకుంటే ప్రాణాలు దక్కాయని ఊపిరి పీల్చుకుంటాం. ఇలాంటి ఘటలను ఎక్కువడా సాహసయాత్రలు చేసేవారికి లేదంటే ఆఫ్రికా సఫారీలో ప్రయాణం చేసేవారికి ఎదురౌతుంటాయి. ఆఫ్రికా అడవుల్లో కొంతమంది టూరిస్టులతో ప్రయాణం చేస్తున్న కారు ఓ గుంతలో ఇరుక్కుపోయింది. వెంటనే టూరిస్ట్ గైడ్ కారుకు తాడు కట్టి దాని సహాయంతో గుంత నుంచి కారును బయటకు తీశారు. Read: విశాఖ…