Sada : సీనియర్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయినా.. ఇన్ని రోజులకు ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది సదా. మా నాన్న చనిపోయి వారం రోజులే అవుతున్నా.. ఓ యుగం లాగా ఉంది. ఆయన మరణం నాకు జీవితంలో అతిపెద్ద లోటు. నేను సినిమాల్లోకి వెళ్తానని అడిగినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించినా.. మా నాన్న ఒక్కరే నాకు…
సినీ ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగం లో హీరోయిన్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. హీరోయిన్ సదా తనకు జరిగిన అలాంటి సంఘటనగురించి వివరించింది.ఇండస్ట్రీ లో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటారు. కానీ సదా మాత్రం ఓ సీన్ చేయడానికి ఆ డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో…
నటి సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా తో మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల తో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.ఆ తరువాత ఈ భామకు అవకాశాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం సరికొత్త లుక్స్ తో…
Sadha: జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సదా. వెళ్ళవయ్యా.. వెళ్ళు అంటూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన సదా .. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ భామ.. డ్యాన్స్ షోలకు జడ్జిగా వెళ్తోంది.
దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'అహింస' మరోసారి వాయిదా పడేట్టుగా ఉంది. ఈ శుక్రవారం 'రావణాసుర, మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ దీనిని వాయిదా వేశారని తెలుస్తోంది.
దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కించిన 'అహింస' మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఆ తేదీన రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Sadha: టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ లాంటి నటుడు మళ్లీ పుట్టడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చి ఒక స్టార్ హీరో స్టేటస్ ను అనుభవించి, ఒకానొక దశలో అవకాశాలు రాక వేరే ఉద్యోగలో స్థిరపడలేక డిప్రెషన్ కు గురి అయ్యి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యేయి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన అభిమానులతో పాటు ప్రముఖులు కూడా కంటతడి పెట్టిన విషయం విదితమే. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది…
నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన నితిన్ హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నాడు. నితిన్ నటించిన తొలి చిత్రం ‘జయం’ విడుదలై జూన్ 14తో ఇరవై ఏళ్ళు పూర్తవుతున్నాయి. తేజ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘జయం’ చిత్రం ఆ రోజుల్లో ఘనవిజయం సాధించింది. ‘జయం’ ప్రేమకథతో రూపొందిన చిత్రం. ఫార్ములా చాలా పాతగానే కనిపిస్తుంది. ఓ పేద అబ్బాయి, కలవారి అమ్మాయిని ప్రేమించడం, ప్రేమను గెలిపించుకోవడంలో ఇక్కట్లు ఎదురవ్వడం, వాటిని దాటుకొని చివరకు…