పబ్లిక్ ప్లేసులను కూడా ప్రైవేట్ ప్లేసులుగా ఫీలవుతున్నారు కొందరు ప్రేమికులు. ఎక్కడ ఉన్నాము? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్న సంగతి మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రేమ జంట వెకిలి చేష్టలకు పాల్పడింది. రిల్స్ కోసం రన్నింగ్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. బైక్ పై అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ వీడియో తీసుకుంది ప్రేమ జంట. ఆరంగర్ ఫ్లైఓవర్ పై ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని వేగంగా దూసుకెళ్లాడు ప్రియుడు.…
ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగా చదువుకుని ఉన్నత దశకు ఎదగాలని కోరుకుంటారు. అంతే తప్ప చెడిపోవాలని కోరుకోరు. ఇక ప్రభుత్వాలు కూడా చదువులను ప్రోత్సహించి.. ఉద్యోగాలు కల్పించాలి.
Romance :చాలా మంది విదేశీయులు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
Romance With Statue in Italy: ఈ మధ్య కొంతమంది పబ్లిక్ లో ఉన్న కానీ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం పరిపాటిగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా రైలు ప్రయాణం సంబంధించిన సంఘటనలు, అలాగే రోడ్డుపై బైక్ ప్రయాణం చేస్తున్న సంఘటనలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించాము. ఇకపోతే తాజాగా ఓ మహిళ పర్యాటకురాలు ఇటలీలో చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…
యూపీలోని మీరట్కు చెందిన ఓ యువకుడు బరేలీ జిల్లాకు చెందిన ఓ మహిళను ప్రేమించాడు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయం కాస్త.. ఫోన్లు మాట్లాడటం వరకు వచ్చింది. ఆ తర్వాత.. యువకుడు మహిళను కలిసేందుకు ఇంటికి రావడం కూడా ప్రారంభించాడు. వీరిద్దరి మధ్య ఇంతటీ కథ నడుస్తుందని.. మహిళ భర్తకు తెలయదు. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిపోగానే.. మహిళ యువకుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఒకరోజు మహిళను కలిసేందుకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలల బాగోతం బయటపడింది. డ్యూటీకి వచ్చిన మహిళతో రొమాన్స్ చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ టీనేజీ బాలిక గత మూడు నెలలుగా అన్నంలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులను మోసం చేస్తోంది. తల్లిదండ్రులు మత్తుతో నిద్రపోగానే.. ఆ అమ్మాయి తన ప్రియుడిని ఇంటికి పిలుస్తోంది.
ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు..చుట్టూ ఎవరున్నా కూడా పెద్దగా పట్టించుకోరు.. తమలోకం తమదే.. రొమాన్స్ లో మునిగితేలుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయారు.. అది చూసిన వారంతా వారిని మందలించారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. రద్దీగా ఉన్న రైల్లో ప్రేమ జంట రొమాన్స్ మొదలెట్టింది. దీంతో…