Highest runs in T20 World Cup: ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరో వరం రోజులే ఉంది. ఈ సారి భారతదేశం, శ్రీలంక ఆతిథ్యంగా నిర్వహించే ఈ టోర్నమెంట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. 2007 నుండి T20 వరల్డ్ కప్ మొదలైందన్న సంగతి తెలిసిందే. కానీ కేవలం కొద్దిమందే ఈ ఫార్మాట్ లో సత్తా చూపారు. మరి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు సాధించిన…
Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ కి ఎంపిక చేసిన జట్టుపై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకీ జట్టులో చోటు కల్పించే మార్గాన్ని టీమిండియా యాజమాన్యం వెతకాలని సూచించారు.
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత్ సన్నాహంగా ఉపయోగించుకుంటోంది. ఇటీవలి కాలంలో వరుస విజయాలు, డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. సునాయాసంగా సెమీ ఫైనల్కు దూసుకెళుతుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారత్కు కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొన్ని సంవత్సరాల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుతో మ్యాచ్లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న భారత ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ను పక్కన పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే బీసీసీఐ ఆ విధానంను తీసుకొచ్చింది. ఈ మార్పు దేశవాళీ క్రికెట్కు కొత్త ఊపునిచ్చింది.…
Padma Awards 2026: భారతదేశంలో అత్యున్నత పౌర గౌరవాలుగా గుర్తింపు పొందిన పద్మ అవార్డులు (Padma Awards) 2026 సంవత్సరానికి గానూ కేంద్రం ప్రకటించింది. కళలు, క్రీడలు, సాహిత్యం, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, ప్రజాపాలన వంటి అనేక రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయబడతాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం అవార్డ్స్ ను రాష్ట్రపతి…
భారత్, న్యూజిలాండ్ వన్డే సందర్భంగా ఇండోర్లో చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. భారత క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లోకి భద్రతను ఉల్లంఘిస్తూ ఓ మహిళ ప్రవేశించి.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతిని పట్టుకుని సహాయం కోరడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. హిట్మ్యాన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనట్లు అందులో కనిపించాడు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి మహిళను అదుపులోకి తీసుకున్నారు.…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కేంద్ర కాంట్రాక్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నది. దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు చేయనున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం, బోర్డు ఈ కొత్త నమూనాను ఆమోదిస్తే, టీం ఇండియా దిగ్గజ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ ను తగ్గించే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను గ్రేడ్ Bలో ఉంచొచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కేంద్ర…
2027 వన్డే ప్రపంచ కప్లో ఆడాలని కలలు కంటున్న టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రోహిత్ వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్లో ఆడగలడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు, టెస్టుల నుండి రిటైర్ అయిన రోహిత్ ఇప్పుడు ఒకే ఫార్మాట్లో ఆడుతున్నాడు. Also Read:Lashkar-e-Taiba: లష్కర్ కమాండర్ అనుమానాస్పద మృతి.. అజ్ఞాత వ్యక్తుల పనేనా.. రోహిత్ కెప్టెన్సీలోని…
‘‘వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు’’.. ఉగ్రవాది మసూద్ అజార్ వణికించే ప్రకటన.. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) అధిపతి మసూద్ అజార్కు సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో అతను వణికించే ప్రకటన చేశాడు. తన వద్ద పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నారని ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. మసూద్ అజార్ ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాది. భారత్పై దాడులు చేసేందుకు వీరంతా…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి వడోదరలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 2024లో సొంతగడ్డపై టీమిండియాను వైట్వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు మరలా భారత పర్యటనకు వచ్చింది. మరోసారి టీమిండియాపై సత్తాచాటాలని కివీస్ టీమ్ భావిస్తోంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. న్యూజిలాండ్తో మొదటి వన్డే నేపథ్యంలో భారత్…