పుష్ప 2 ఆర్టిస్టుల బస్సుకు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టిస్టులకు తీవ్రగాయాలు అయ్యాయి.. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన నటులు విజయవాడకు చేరుకోగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. అతి వేగం కారణమని పోలీసులు గుర్తించారు.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఆర్టిస్టులంతా ఓ ప్రైవేట్ బస్సులో బయలు దేరారు.. నార్కట్ పల్లికి రాగానే ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సును ఢీ కొట్టినట్లు సమాచారం.. ఈ ప్రమాద సమయంలో బస్సు చాలా…
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందారు..వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది.. అయితే ఈ ఘటనలో కారులోనివారు సురక్షితంగా బయటపడ్డా లారీ డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ప్రమాదం జరిగే సమయంలో లారీ డ్రైవర్ కు గుండె పోటు వచ్చిందని సమాచారం.. దాంతో లారీని అదుపుచెయ్యలేక ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది.. వివరాల్లోకి వెళితే..కర్నూల్ నుండి హైదరాబాద్ కు ధాన్యం…
ఝజ్జర్ కోట్లి సమీపంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమృత్సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది.
Central Govt: తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారా బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రం మరోసారి రైతులకు అండగా నిలిచింది. ఇటీవల, 2021-22 రబీ సీజన్, 2022-23 ఖరీఫ్ సీజన్ కోసం 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా-బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Warangal Accident: వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెండు చోట్ల సొంత అన్నదమ్ములు చనిపోతే మరో చోట తాత,మనవరాలు రోడ్డు ప్రమాదంతో మృత్యువాత పడ్డారు.