పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లికొడుకును, పెళ్లి కూతురును ఊరేగించడం, పెళ్లి మండపం దగ్గరం తీసుకెళ్లడం కార్లలో తీసుకెళ్తూ ఉంటారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. బాగా రిచ్ గా ఉండాలని వధూవరులను గుర్రపు రథాల్లో ఊరేగిస్తున్నారు. మాములుగా అయితే.. గుర్రాలకు ముందుగా శిక్షణ ఇస్తుంటారు.. అలాంటి వాటినే ఈ కార్యక్రమాల కోసం వాడుతారు. అయితే ఒక్కోసారి.. గుర్రాలు సౌండ్ కు, మనుషులను చూసి భయపడిపోతాయి. అప్పుడు మన కంట్రోల్ ఉండవు. ఎటు పడితే అటు పరుగెత్తుతాయి. తాజాగా..…
Students: ఈ మధ్య రిలీజైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో మన్యంలో ఉండే అడవి బిడ్డల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.. ఆ సినిమా ఎంతటి విషయం సాధించింది అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే అలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కనీస అవరాలకు దూరంగా బతుకు వెళ్లదీస్తున్నాయి.. ఇప్పటి ప్రజలు కష్టాలు వెళ్లదీయడమేకాదు.. నేటి బాలలు.. రేపటి పౌరులకు కూడా ఇవే ఇబ్బందులు.. మంచి భవిష్యత్ కోసం స్కూల్కు వెళ్లి.. చదువుకోవడం వారికి గగనంగా మారిపోయింది.. రోడ్లు…