ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా ఇచ్చాడు. అతను విడుదలైన తర్వాత ముంబై రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవచ్చని అన్నాడు.
IPL 2023 Retention: ఐపీఎల్ 2023 సీజన్కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. నవంబర్ 15వ తేదీ వరకు మాత్రమే బీసీసీఐ గడువు ఇవ్వడంతో అన్ని ఫ్రాంచైజీలు రిటైనింగ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది. కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలివేశాయి. దీంతో ఆయా ఫ్రాంచైజీల పర్సు పెరిగింది. అత్యధికంగా కోల్కతా నైట్రైడర్స్ జట్టు 16 మంది ఆటగాళ్లను, ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేయగా..…
ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా మొదట మన ఇండియాలో ప్రారంభమై తర్వాత యూఏఈ వేదికగా ముగిసింది. అయితే ఈ లీగ్ లో కేవలం 8 జట్లు మాత్రమే పాల్గొనగా వచ్చే ఐపీఎల్ 2022 లో 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అందుకోసం బీసీసీఐ ఇప్పటికే వేలం నిర్వహించి ఆ రెండు జట్లను ప్రకటించింది. ఈ ఐపీఎల్ లో కొత్త జట్లను సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్ అహ్మదాబాద్ టీం, ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో జట్లను…