తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. 2023 ఆగస్ట్ నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్ లైన్ ద్వారా చెప్పాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆదా శర్మ.. ఆ సినిమా హిట్ అవ్వకున్నా మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఇటీవల కేరళ స్టోరీ సినిమాలో నటించి హిట్ టాక్ తో పాటుగా విమర్శలు కూడా అందుకుంది.. ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో భయపె�
తెలుగులో రొమాంటిక్ హిట్ గా నిలిచిన సినిమా ఆరెక్స్ 100 ఫెమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం.. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.. ఆరెక్స్ 100 తప్ప మరో సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో పాయల్ సోషల్ మీడియాలో �
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అయితే, జులై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో గ్రూప్-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు అభ్యంతరాలకు �
యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’..నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమారుగా 600 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మ�
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్లో టెస్టు సిరీస్ ఆడుతుంది. మరో నెల రోజుల పాటు అక్కడే ఉండి వన్డే, టీ20 సిరీస్లను ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడుతుంది. ఆ తర్వాత డిసెంబర్లో సౌతాఫ్రికా టూర్కి బయలుదేరి వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాలో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సి�
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయాడు. నిఖిల్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ స్పై. గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తుంది..నిఖిల్ సరసన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రిలీజ్ అయ
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది.. ప్రస్తుతం అదే ఊపులో భోళా శంకర్ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటివరకు రిల�