ఇన్వెస్ట్ మెంట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే పెట్టుబడి ఎప్పుడూ కూడా రిస్క్ లేకుండా చూసుకోవాలి. భద్రతతో కూడిన రిటర్న్స్ రావాలంటే పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ అంటున్నారు నిపుణులు. పోస్టాఫీస్ దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం మద్దుతిస్తోంది. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు అందిస్తోంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్…
ఆర్థిక క్రమ శిక్షణ ఉన్నట్లైతే మీరు రిచ్ పర్సన్స్ గా మారొచ్చు. ఖర్చులను అదుపులో పెట్టుకుని పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంపదను పెంచుకున్నట్లే అవుతుంది. ఈ రోజు మీరు చేసే తక్కువ మొత్తంలో పొదుపు రేపటి రోజున లక్షాధికారిని చేస్తుంది. పొదుపు చేయడమే కాదు.. దాన్ని భారీ లాభాలను అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ అందించే…
Post Office RD: పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన పెట్టుబడితో పాటు గొప్ప రాబడిని అందించడానికి గొప్ప మార్గాలు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) ఒక లక్షాధికారిని చేయడానికి ఒక మంచి పథకం. పిల్లలు, వృద్ధులు లేదా చిన్నవారు అనే తేడా లేకుండా ప్రతి వయో వర్గానికి అనుగుణంగా పోస్టాఫీసులో పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేర్చబడిన పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పెట్టుబడికి ఉత్తమ ఎంపికగా మారింది. Also Read:…
Post Office Scheme: పెట్టుబడిదారుల కోసం పోస్టాఫీసు ప్రతిరోజూ కొత్త పథకాలతో ముందుకు వస్తుంది. వీటితో ఇన్వెస్టర్లకు మంచి రాబడి లభిస్తుంది. అందుకే ప్రజలు పోస్టాఫీసులో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు.
Post Office Super RD Plan: మధ్య తరగతి కుటుంబీకుల కోసం పోస్టాఫీసు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. తమ జీతం నుండి ఎంతో కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్న వ్యక్తులందరికీ పోస్ట్ ఆఫీస్ ఆర్డి పథకం చాలా మంచి ఎంపిక.