Earthquake : ఈశాన్య ఇరాన్ (Iran) ప్రావిన్స్ ఖొరాసన్ రజావి లోని కష్మర్ కౌంటీలో సంభవించిన భూకంపం 5.0 తీవ్రతతో సంభవించింది. ఈ నేపథ్యంలో సమాచారం అందినమేరకు నలుగురు మరణించారు. అలాగే 120 మందికి పైగా గాయపడినట్లు మీడియా నివేదించింది. గాయపడిన వారిలో 35 మంది ఆసుపత్రి పాలయ్యారు. మిగిలిన వారు చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని అధికారిక వార్తా సంస్థ మంగళవారం కాష్మార్ గవర్నర్ హోజ్జతోల్లా షరియత్మదారి పేర్కొంది. భవనం ముఖ భాగాల నుండి…