డిజిటల్ పేమెంట్స్ వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. దాదాపు ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్ లైన్ ద్వారానే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. తాజా రిపోర్ట్ ప్రకారం 6 నెలల్లో దాదాపు 100 శాతం లావాదేవీలు ఆన్ లైన్ లోనే జరిగినట్లు సమాచారం. 2025 మొదటి అర్ధభాగం నుండి వచ్చిన డేటా ప్రకారం, మొత్తం చెల్లింపు లావాదేవీలలో 99.8% డిజిటల్గా జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం, చెల్లింపు లావాదేవీల మొత్తం విలువలో…
Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా…
Harish Rao : నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్…
RBI: 2000 రూపాయల నోటుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తున్నాయి. ఎస్బిఐ నుండి కోటక్ బ్యాంక్ వరకు, పిఎన్బి వారికి 2000 రూపాయల నోటు ఎంత తిరిగి వచ్చిందనే సమాచారాన్ని నిరంతరం ఇస్తున్నాయి.
దేశంలో ఫేక్ కరెన్సీ నోట్లు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్వయంగా చెబుతోంది. రీసెంట్ గా ఆర్బీఐ నివేదికలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యవస్థలో నకిలీ కరెన్సీ నోట్లు పెరిగిపోతున్నాయని ఆర్బీఐ నివేదిక పేర్కొంటోంది. మరీ ముఖ్యంగా దొంగ రూ.500 నోట్లు పెరిగిపోతున్నాయని నివేదికలో వెల్లడైంది. 2020-21లో వార్షిక ప్రాతిపదికన చూస్తే.. రూ.500 నోట్లలో ఫేక్ కరెన్సీ నోట్లు 31.4 శాతం మేర పెరిగినట్లు గుర్తించింది. అయితే ఇతర కరెన్సీ నోట్లలో…
కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియదు.. అంతేకాదు.. దినసరి కూలి నుంచి చిన్న షాపులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.. గత ఏడాది ఫస్ట్ వేవ్ వణుకుపుట్టిస్తే.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంది? అనే దానిపై వివరాలు వెల్లడించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. కరోనా ఫస్ట్ వేవ్…