కన్నడ నుండి బాలీవుడ్కు ఎదిగిన సోయగం రష్మిక మందన్న. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలకు లక్కీ గర్ల్గా మారిపోయింది. యానిమల్, పుష్ప2తో రణబీర్, అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు.. ఈ ఏడాదొచ్చిన ఛావా మూవీతో విక్కీ కౌశల్కు హయ్యెస్ట్ గ్రాసర్ మూవీలను అందించింది. అలాగే కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా హిట్స్గా నిలవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నేషనల్ క్రష్ ఎంత హైప్ చూస్తుందో.. అంత హేట్రెట్ ఎదుర్కొంటోంది. దానికి రీజన్…
ఇటీవల రష్మిక హీరోయిన్గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా నవంబర్ ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా రిజల్ట్ విషయంలో రష్మిక అయితే చాలా హ్యాపీగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జగపతిబాబుతో ఒక షో చేస్తున్న సమయంలో, ఆమె మగవాళ్ళకి కూడా పీరియడ్స్ రావాలని, అప్పుడే ఆడవాళ్ళ పెయిన్ అర్థమవుతుందంటూ కామెంట్ చేసింది. అయితే, ఆమె ఉద్దేశంలో ఆడవాళ్ళ బాధ…
నేషనల్ క్రష్, అందాల భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తన కొత్త సినిమా “ది గర్ల్ఫ్రెండ్” ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ తెలుగు సెలబ్రిటీ షో “జయమ్ము నిశ్చయమ్మురా” కి గెస్ట్గా హాజరైన, తన చలాకీ నడవడితో అందరినీ అలరించింది. ఈ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలోకి అడుగుపెట్టగానే జగపతి బాబు ఆమెను చూసి “నీకు ఓ నిక్నేమ్ పెట్టాను..…