బాలీవుడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే కళ్ళు చెదిరే వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. రణవీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మరియు ఆదిత్య ధర్ మేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి. Also Read : Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్…
బాలీవుడ్ పవర్ కపుల్ దీపికా పదుకొణె మరియు రణవీర్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం ముంబైలో సందడి చేశారు. రణవీర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఈ జంట తొలిసారిగా బహిరంగంగా కనిపించడం విశేషం. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విజయంపై దీపికా సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన తెలపకపోవడంపై నెట్టింట రకరకాల చర్చలు నడిచాయి. ముంబైలో జరిగిన ‘ధురందర్ 2’ ప్రత్యేక ప్రదర్శనకు దీపిక…
‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. నిజానికి, చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఆమె టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు, రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ సినిమా కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక…
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఆదిత్య ధర్’ తెరకెక్కించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. గతేడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ఏకంగా రూ. 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే.. తక్కువ గ్యాప్లోనే సెకండ్ పార్ట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్య ధర్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన…
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘దురంధర్’ పార్ట్-2 గురించి మాట్లాడుకుంటున్నారు. రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాని జియో స్టూడియోస్ సమర్పించింది. నిజానికి ‘దురంధర్’ పార్ట్-1 రిలీజ్ అయినప్పుడు ఒక రేంజ్ లో సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ దెబ్బతో రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఆ సినిమా రికార్డులకెక్కింది. ఇక ఆ సినిమాకి సీక్వల్గా…
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం షోస్ తో రిలీజ్ అయినా ఈ సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో సంచలనాలు నమోదు చేస్తుంది ధురంధర్. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ నుండే రరికార్డులు వేట స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ టికెట్…
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్థాయిలో నిర్మించిన ధురంధర్ ది రివెంజ్, హై-ఆక్టేన్ థియేట్రికల్ అనుభవాన్ని హామీ ఇస్తుంది, స్లిక్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా, గూఢచర్యాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేస్తోంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న…
రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ ధురంధర్ 2’ చిత్ర యూనిట్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఆగ్రహానికి గురైంది. షూటింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే కారణంతో దర్శకుడు ఆదిత్య ధర్ కు చెందిన ‘B62 స్టూడియోస్’ను శాశ్వతంగా బ్లాక్లిస్ట్లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. Also Read : Prakash Raj : రాజమౌళి ‘వారణాసి’లో నా పాత్ర ఇదే దక్షిణ ముంబైలోని చారిత్రాత్మకమైన ఫోర్ట్ (Fort) ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.…
గత ఏడాది డిసెంబర్లో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మేజిక్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ తన స్పందనను తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసిన వెంటనే రవీనా టండన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య (హీరోయిన్) యామి గౌతమ్ కు ఫోన్ చేశారట. Also Read…
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ వాట్సాప్కు దుండగులు వాయిస్ నోట్ పంపించారు.