బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం షోస్ తో రిలీజ్ అయినా ఈ సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో సంచలనాలు నమోదు చేస్తుంది ధురంధర్. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ నుండే రరికార్డులు వేట స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ టికెట్…
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్థాయిలో నిర్మించిన ధురంధర్ ది రివెంజ్, హై-ఆక్టేన్ థియేట్రికల్ అనుభవాన్ని హామీ ఇస్తుంది, స్లిక్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా, గూఢచర్యాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేస్తోంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న…
రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ ధురంధర్ 2’ చిత్ర యూనిట్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఆగ్రహానికి గురైంది. షూటింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే కారణంతో దర్శకుడు ఆదిత్య ధర్ కు చెందిన ‘B62 స్టూడియోస్’ను శాశ్వతంగా బ్లాక్లిస్ట్లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. Also Read : Prakash Raj : రాజమౌళి ‘వారణాసి’లో నా పాత్ర ఇదే దక్షిణ ముంబైలోని చారిత్రాత్మకమైన ఫోర్ట్ (Fort) ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.…
గత ఏడాది డిసెంబర్లో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మేజిక్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ తన స్పందనను తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసిన వెంటనే రవీనా టండన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య (హీరోయిన్) యామి గౌతమ్ కు ఫోన్ చేశారట. Also Read…
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ వాట్సాప్కు దుండగులు వాయిస్ నోట్ పంపించారు.
నైజాం ఏరియా సినిమా పంపిణి రంగంలోకి మరొక సంస్థ అడుగుపెడుతోంది. బాలీవడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ కు సీక్వెల్ గా ధురంధర్ 2 వస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులను జియో స్టూడియోస్ ఎవరికీ ఇవ్వకుండా సొంతగా రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాతో నైజాం మార్కట్ లో అడుగుపెడుతోంది జియో. నైజాం మార్కెట్లోకి నేరుగా అడుగుపెడుతూ తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. భారతీయ సినీ నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న…
నటిగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొణె, ఇప్పుడు తల్లిగా తన కొత్త ప్రయాణాన్ని ఎంతో ఇష్టంగా గడుపుతోంది. తాజాగా ఆమె తన కుమార్తె దువా గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా ప్రపంచమంతా నా కూతురి చుట్టూనే తిరుగుతోంది. ఆమె నాకు అన్నింటికన్నా ఎక్కువ’ అని ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు, తాను రోజులో అత్యధికంగా వాడే పదం ‘ఐ లవ్ యు’ అని, అది కూడా తన కూతురి కోసమేనని దీపికా ఈ సందర్భంగా వెల్లడించింది.…
Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం ‘ధురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇక ఇప్పుడు ‘ధురంధర్ ది రివెంజ్’ అంటూ సీక్వెల్ చిత్రాన్ని థియేటర్స్లోకి తీసుకురావడానికి రడీ అవుతున్నారు మేకర్స్. నేడే ఈ చిత్ర టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ధురంధర్ 2’ 2026 మార్చి 19న పాన్…
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. థియేటర్లలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా, ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ‘ధురంధర్ 2’ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. Also Read : Meena : పెళ్లి అంటూ…
రణవీర్ సింగ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్గా అక్షయ్ ఖన్నా నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది. వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్గా ‘ధురంధర్ రివెంజ్’ రాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘తాజాగా విడుదలైన టీజర్…