థ్రిల్లర్ మూవీస్ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా విడుదలవుతు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. తాజాగా ఇప్పుడు మరో సినిమా ఓటీటిలోకి రాబోతుంది.. వైభవ్, నందితా శ్వేత జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఇప్పుడు ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.. ఈ…