నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుత ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ విజువల్ వండర్లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. ఏంటి అంటే.. Also Read : Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్కు ముహూర్తం…
Sai Pallavi: తెలుగు సినిమా చరిత్రలో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా ఈవెంట్లో ఏకంగా డైరెక్టర్ సుకుమార్ అంతటి వ్యక్తి ఈ హీరోయిన్కు లేడీ పవర్ స్టార్గా కితాబు ఇచ్చారు. యూత్లో క్రేజ్ను, అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవల కాలంలో తెలుగులో సాయిపల్లవి సినిమాలు చేయలేదు. ఆమె వెండి తెరపై చివరి సారిగా కనిపించిన చిత్రం అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందు…