స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలేం. అప్పటి దాకా లాభాల్లో ఉన్న సంస్థలు కాస్త పలు కారణాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇదే ఇప్పుడు జరిగింది. తాజాగా మాజీ ఇన్వెస్టర్ దివంగత రాకేశ్ ఝున్ఝున్వాలా భార్య రేఖా ఝున్ఝున్వాలా సోమవారం ఒక్క రోజే 800 కోట్లు నష్టపోయారు.
ఓ మహిళ జాక్ పాట్ కొట్టేసింది.. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా రూ.500 కోట్లు సంపాదించుకుంది.. ఆమె ఎవరో కాదు.. భారత స్టాక్ మార్కెట్లో ప్రధాన పెట్టుబడిదారు, దివంగత రాకేష్ జున్జున్వాలా భార్య.
Rakesh Jhunjhunwala: కొంత మంది వ్యక్తులను కారణజన్ములంటారు. ఎందుకంటే వాళ్లు ఆయా రంగాలపై చెరగని ముద్ర వేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుంటారు. అలాంటివారిలో రాకేష్ ఝున్ఝున్వాలా కూడా ఒకరు. షేర్ల విలువలు రోజుకొక రకంగా మారిపోయే స్టాక్ మార్కెట్లో
Rakesh Jhunjhunwala passes away: స్టాక్ మార్కెట్ దిగ్గజం, బిగ్ బుల్ రాకేష్ రాకేష్ ఝున్ ఝున్ వాలా(62) ఆదివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాకేష్ ఝున్ ఝున్ వాలా. ఇండియాలో స్టాక్ మార్కెట్ దిగ్గజంగా ఎదిరిన ఝున్ ఝున్ వాలా ఇటీవల ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఉదయం తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్న ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఉదయం 6.45 గంటలకు ఆస్పత్రికి తరలించే సమయంలోనే కన్నుమూశారు. రాకేష్…
భారతదేశంలోకి మరో ఎయిర్ లైన్ సంస్థ అడుగుపెట్టబోతోంది. బిలియనీర్, షేర్ మార్కెట్ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ‘ ఆకాశ ఎయిర్’ త్వరలోనే ఇండియాలో తన సేవలను ప్రారంభించబోతోంది. ఆకాశ ఎయిర్ కమర్షియల్ విమానాలను ప్రారంభించేందుకు ఏమియేషన్ రెగ్యులేటర్ అథారిటీ, డీజీసీఏ నుంచి అనుమతి వచ్చింది. ఆకాశకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) ను డీజీసీఏ ఇచ్చింది. దీంతో ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఫ్లైట్స్ నడపడానికి మార్గం సుగమం అయింది. డీజీసీఏ నిర్ణయంపై ఆకాశ ఎయిర్ హర్షం వ్యక్తం…
దేశీయ స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్ వాలా విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు తక్కువ ఖర్చుకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ‘ఆకాశ’ విమానయాన సంస్థను ఝున్ఝున్ వాలా ప్రకటించారు. విమానయాన రంగంలో రూ.262 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెలలో ఆకాశ విమానాలు టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆకాశ విమానాలకు సంబంధించిన ఫోటోలను కంపెనీ షేర్ చేసింది. ఆకాశ ఎయిర్లైన్స్ సంస్థ జూన్లో ముంబైలో తన…
మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ ఝన్ఝన్ వాలాను మరోసారి అదృష్టం తలుపు తట్టింది. ఊహాకు అందని రీతిలో సాగే స్టాక్ మార్కెట్లో ఎత్తు లు వేస్తూ కాసుల వర్షం కురిపించే బిగ్బుల్ జాదు మళ్లీ వర్కవుట్ అయింది. దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లో ప్రతీ ఏడాది ముహుర్తం ట్రెడింగ్ నిర్వహిస్తారు.రాకేష్ జున్జున్వాలా ఈ ఏడాది ముహూర్త ట్రేడింగ్ సెషన్లో తన ఐదు పోర్ట్ఫోలియో స్టాక్ల నుంచి కేవలం గంట వ్యవధిలోనే రూ.101 కోట్లు సంపాదించాడు. సంవత్సరానికి…